అంతర్జాతీయ ఖ్యాతి పొందుతున్న మొలకెత్తే మాస్కులు
- June 08, 2021
కరోనా కాలంలో అనేక మాస్కులు అందుబాటులోకి వచ్చాయి. ఒకప్పుడు సర్జికల్, మెడికేటెడ్ మాస్క్లు మాత్రమే అందుబాటులో ఉండగా, ఇప్పుడు వాటితోపాటుగా గుడ్డ మాస్క్ లు, పారదర్శక మాస్క్లు వంటికి కూడా అందుబాటులో ఉన్న సంగతి తెలిసిందే. కాగా, కర్ణాటకు చెందిన నితిన్ వ్యాన్ అనే వ్యక్తి పర్యావరణానికి మేలు చేకూర్చే విధంగా పేపర్ సీడ్ మాస్క్ ను తయారు చేశారు. కాటన్ గుడ్డను పల్స్ షీట్గా మార్చి 12 గంటలపాటు డ్రై చేసిన అనంతరం దానితో మాస్క్ ను తయారు చేస్తారు. ఈ పేపర్ పల్స్ షీట్లో వివిద రకాల కూరగాయల, ఔషద విత్తనాలు ఉంచుతారు. మాస్క్ ను వాడిన తరువాత పడేస్తే ఆ మాస్క్ నుంచి మొక్కలు మొలకెత్తుతాయి. దీని ఖరీరు కేవలం రూ.25 మాత్రమే. ఇండియాలో ఇప్పటికే దీనిని రిలీజ్ చేశారు. ఈ మాస్క్పై అమెరికన్ బ్రాడ్కాస్టింగ్ మీడియా దృష్టిసారించింది. దీనిని తయారు చేసిన నితిన్ వ్యాన్ను ఇప్పటికే ఇంటర్యూ చేసింది. అమెరికా మీడియా అసక్తి కనబరచడంతో పేపర్ సీడ్ మాస్క్ కు అంతర్జాతీయంగా ఖ్యాతి లభించింది.

తాజా వార్తలు
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం
- దుబాయ్, మనామా, ఖసాబ్కు విమానాలు తిరిగి ప్రారంభించిన ఒమాన్ ఎయిర్వేస్
- సీఎం చంద్రబాబు బర్త్డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం









