కేరళ బంగారం స్కాం.. సూత్రధారి మహమ్మద్ మన్సూర్ అరెస్ట్
- June 09, 2021తిరువనంతపురం: బంగారం స్కాంలో సూత్రధారి మహమ్మద్ మన్సూర్ను పోలీసులు అరెస్ట్ చేశారు.ఈ కేసులో ఇప్పటికే 20 మందిని ఎన్ఐఏ అరెస్ట్ చేసింది.గత ఏడాది జూలై 5న త్రివేండ్రం విమానాశ్రయంలో లో 30 కిలోల బంగారం కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకోగా.. దుబాయ్ నుండి త్రివేండ్రంకు మహమ్మద్ మన్సూర్ మొత్తం స్కాంను నడిపినట్లు గుర్తించారు.ఇతర నిందితులతో కలిసి బంగారాన్ని భారత్ లోకి తీసుకొచ్చేందుకు ప్లాన్ చేశాడు మన్సూర్..తిరువనంతపురoలో ఉన్న యూఏఈ కాన్సులెట్ అడ్రస్ కు కార్గో ద్వారా గోల్డ్ స్మగ్లింగ్ చేశాడు.ఇవాళ ఎన్ఐఏ.. మన్సూర్ను అరెస్ట్ చేసింది.కోర్టులో హాజరుపర్చగా..5 రోజుల కస్టడీ విధించారు.
తాజా వార్తలు
- తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ గడువు..
- జైపూర్, నాగ్పూర్, గోవా విమానాశ్రయాలకు బాంబు బెదిరింపులు
- రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
- ఖతార్ లో రేపట్నుంచి భారీ వర్షాలు..!
- ఆన్లైన్ పేమెంట్స్ కు రెంటర్స్ ప్రాధాన్యం..!
- కువైట్ నుంచి తగ్గిన ప్రవాసుల రెమిటెన్స్
- యూఏఈలో ఈ వారం భారీ వర్షాలు..!
- సౌదీలో 10% పెరిగిన పర్యాటకుల సంఖ్య
- 250 గంటలపాటు బురదలోనే.. చివరకు సేఫ్..!
- IPLలో చరిత్ర సృష్టించిన ఎంఎస్ ధోని..