భారత్-యూఏఈ విమానాల రద్దును కొనసాగిస్తున్న ఎమిరేట్స్
- June 10, 2021యూఏఈ: యూఏఈ ప్రభుత్వం భారత్ నుంచి విమానాల రాకపోకలపై ఉన్న నిషేధాన్ని జూలై 6 వరకు పొడిగించిన విషయం తెలిసిందే.ఎమిరేట్స్ ఎయిర్లైన్స్ విమానయాన సంస్ధ కూడా పొడిగింపుని వెల్లడించింది.భారత్లో కరోనా కేసుల విజృంభణ నేపథ్యంలో ఏప్రిల్ 24న విమానయానం పై విధించిన నిషేధాన్ని యూఏఈ ఇప్పటివరకు రెండు సార్లు పొడిగించింది.ప్రస్తుతం దుబాయ్ నుంచి భారత్కు విమానాలు వెళ్లడానికి అనుమతి ఉన్నప్పటికీ భారత్ నుంచి మాత్రం విమానాల రాకపై నిషేధం ఉంది. కేవలం దౌత్యవేత్తలు, యూఏఈ పౌరులు,ఎంపిక చేసిన గోల్డెన్ వీసా హోల్డర్లను మాత్రమే తిరిగొచ్చేందుకు అనుమతిస్తున్నారు.విమానాల అప్డేట్ కొరకు http://www.emirates.com వెబ్సైట్ లో చూడవలసిందిగా ఎమిరేట్స్ ఎయిర్లైన్స్ అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్లో విస్తరిస్తున్న తుఫాన్..?
- మహిళల టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల..
- రేపు రాజమండ్రికి మోడీ రాక..ట్రాఫిక్ ఆంక్షలు
- పార్కులు, ప్లేగ్రౌండ్ల కోసం కొత్త సమయాలు