భారత్-యూఏఈ విమానాల రద్దును కొనసాగిస్తున్న ఎమిరేట్స్
- June 10, 2021యూఏఈ: యూఏఈ ప్రభుత్వం భారత్ నుంచి విమానాల రాకపోకలపై ఉన్న నిషేధాన్ని జూలై 6 వరకు పొడిగించిన విషయం తెలిసిందే.ఎమిరేట్స్ ఎయిర్లైన్స్ విమానయాన సంస్ధ కూడా పొడిగింపుని వెల్లడించింది.భారత్లో కరోనా కేసుల విజృంభణ నేపథ్యంలో ఏప్రిల్ 24న విమానయానం పై విధించిన నిషేధాన్ని యూఏఈ ఇప్పటివరకు రెండు సార్లు పొడిగించింది.ప్రస్తుతం దుబాయ్ నుంచి భారత్కు విమానాలు వెళ్లడానికి అనుమతి ఉన్నప్పటికీ భారత్ నుంచి మాత్రం విమానాల రాకపై నిషేధం ఉంది. కేవలం దౌత్యవేత్తలు, యూఏఈ పౌరులు,ఎంపిక చేసిన గోల్డెన్ వీసా హోల్డర్లను మాత్రమే తిరిగొచ్చేందుకు అనుమతిస్తున్నారు.విమానాల అప్డేట్ కొరకు http://www.emirates.com వెబ్సైట్ లో చూడవలసిందిగా ఎమిరేట్స్ ఎయిర్లైన్స్ అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- 30 ఎయిర్బస్ విమానాలు ఆర్డర్ చేసిన ఇండిగో
- JEE మెయిన్ రిజల్ట్స్ విడుదల..
- రేపు హైదారాబాద్ లో ఉపరాష్ట్రపతి పర్యటన..
- ఐఫోన్ యూజర్ల కోసం వాట్సాప్ పాస్కీ సపోర్టు వచ్చేసింది..
- అమెరికా రిపోర్టును తిరస్కరించిన భారత్
- రిజర్వేషన్లు రద్దుకోసం మోదీ ప్రయత్నం చేస్తున్నారు: సీఎం రేవంత్
- నామినేషన్ దాఖలు చేసిన సీఎం జగన్
- మే 14 నుంచి సౌదీ-యూకే ఎక్స్పో
- ‘క్షమాపణ డిక్రీ’పై మానవ హక్కుల సంఘాల ప్రశంసలు
- కీలక దశలోకి యూఏఈ-ఒమన్ రైల్వేలైన్..!