కోవిడ్ రూల్స్ బ్రేక్ చేసిన హోటల్ సీజ్
- June 11, 2021ఒమన్: కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించటంతో ఓ హోటల్ ను సీజ్ చేసినట్లు హెరిటేజ్& టూరిజం మినిస్ట్రి అధికారులు వెల్లడించారు. కోవిడ్ వ్యాప్తి నియంత్రణకు ఏర్పాటైన సుప్రీం కమిటీ సూచించిన నిబంధనలు ప్రతి ఒక్కరు ఖచ్చితంగా పాటించాలని హెచ్చరించింది. హోటల్స్, రెస్టారెంట్ల నిర్వాహకులు కోవిడ్ నిబంధనలను తూచ తప్పకుండా పాటించేలా పర్యవేక్షించేందుకు, అలాగే నాణ్యతా ప్రమాణాలు పాటించేలా తనిఖీలు నిర్వహించేందుకు ఏర్పాటైన అధికారుల బృందం పలు చోట్ల తనిఖీలు నిర్వహించింది. ఈ బృందంలో హెరిటేజ్& టూరిజం మినిస్ట్రి, ఆరోగ్య, కార్మిక మంత్రిత్వ శాఖల అధికారులు ఉన్నారు. ఈ బృందం పలు చోట్ల తనిఖీలు నిర్వహించి కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించిన పలు హోటల్ నిర్వాహకులకు జరిమానా విధించారు. ఓ హోటల్ ను పూర్తిగా సీజ్ చేశారు.
తాజా వార్తలు
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్రైజర్స్ హైదరాబాద్
- టీఎస్ఆర్టీసీ ఎండీతో బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ భేటీ
- ఏపీలో 46,389 పోలింగ్ కేంద్రాలు..
- యూఏఈలో అనేక విమానాలు దారి మళ్లింపు, రద్దు
- AI సహాయంతో విద్యార్థుల ప్రొగ్రెస్ ట్రాక్..!
- సౌదీలో మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్..!
- సెకండరీ స్కూల్ గ్రాడ్యుయేట్లకు అడ్మిషన్లు ప్రారంభం
- షేక్ తహ్నౌన్ మరణంపై అమీర్ సంతాపం
- బీచ్లు, పబ్లిక్ పార్కులు, మార్కెట్లు మూసివేత
- కువైట్లో కోవిడ్-19 వ్యాక్సిన్ల దుష్ప్రభావాలు లేవు..!