కోవిడ్ రూల్స్ బ్రేక్ చేసిన హోటల్ సీజ్
- June 11, 2021ఒమన్: కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించటంతో ఓ హోటల్ ను సీజ్ చేసినట్లు హెరిటేజ్& టూరిజం మినిస్ట్రి అధికారులు వెల్లడించారు. కోవిడ్ వ్యాప్తి నియంత్రణకు ఏర్పాటైన సుప్రీం కమిటీ సూచించిన నిబంధనలు ప్రతి ఒక్కరు ఖచ్చితంగా పాటించాలని హెచ్చరించింది. హోటల్స్, రెస్టారెంట్ల నిర్వాహకులు కోవిడ్ నిబంధనలను తూచ తప్పకుండా పాటించేలా పర్యవేక్షించేందుకు, అలాగే నాణ్యతా ప్రమాణాలు పాటించేలా తనిఖీలు నిర్వహించేందుకు ఏర్పాటైన అధికారుల బృందం పలు చోట్ల తనిఖీలు నిర్వహించింది. ఈ బృందంలో హెరిటేజ్& టూరిజం మినిస్ట్రి, ఆరోగ్య, కార్మిక మంత్రిత్వ శాఖల అధికారులు ఉన్నారు. ఈ బృందం పలు చోట్ల తనిఖీలు నిర్వహించి కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించిన పలు హోటల్ నిర్వాహకులకు జరిమానా విధించారు. ఓ హోటల్ ను పూర్తిగా సీజ్ చేశారు.
తాజా వార్తలు
- హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్
- మరోసారి హైదరాబాద్లో డ్రగ్స్ కలకలం..!
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు
- మస్కట్ ఎయిర్పోర్ట్...దక్షిణ రన్వే ప్రారంభం
- అక్రమ రవాణా కేసులో ఆఫ్రికన్ మహిళకు జైలుశిక్ష
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం