కోవిడ్ 19 సహాయ నిధి ఏర్పాటు చేసిన ఎన్నారై వ్యాపారవేత్త రవి పిళ్ళై
- June 12, 2021బహ్రెయిన్: ఎన్నారై వ్యాపారవేత్త రవి పిళ్ళయ్ 150 మిలియన్ రూపాయలు (7.5 మిలియన్ దిర్హాములు)ని కోవిడ్ 19 సహాయ నిధి కోసం కేటాయించారు.గల్ఫ్కి చెందిన ఆర్.పి. గ్రూపు ఛైర్మన్ డాక్టర్ రవి పిళ్ళై, కోరోనా బారిన పడ్డ మలయాళీల కోసం ఈ మొత్తాన్ని ఖర్చు చేయనున్నట్లు ప్రకటించారు. మలయాళీలు, వలసదారుల కోసం వీటిని ఖర్చు చేస్తారు.అవసరమైనవారికి వెంటనే ఆర్థిక సహాయం అందజేస్తామని రవి పిళ్ళై పేర్కొన్నారు. నరోకా రూట్స్ ద్వారా 2.5 మిలియన్ దిర్హాముల్ని పంపిణీ చేయనున్నారు. తమ కుమార్తెల పెళ్ళిళ్ళ సాయం కోసం ఎదురుచూస్తున్నవారికి దీన్ని వినియోగిస్తారు. ఆర్.పి. ఫౌండేషన్ 5 మిలియన్ దిర్హాములను కోవిడ్ కారణంగా ఆర్థిక ఇబ్బందులు పడుతున్నవారికి అందిస్తారు.
తాజా వార్తలు
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్
- వీసా కోసం లంచం...ఉద్యోగికి 4 ఏళ్ల జైలుశిక్ష
- గాజా భవిష్యత్తు. నెతన్యాహుపై క్యాబినెట్ అసంతృప్తి..!
- ఒమన్ ఎయిర్ వింటర్ షెడ్యూల్ పొడిగింపు
- ఏపీలో సంక్షేమ పథకాల అమలుకు నిధులు విడుదల
- ఉద్యోగులకు ఎమిరేట్స్ బోనస్. ప్రైవేట్ కంపెనీలు అనుసరిస్తాయా?
- ఏపీ ఎన్నికల ఫలితాలపై రూ.కోట్లలో బెట్టింగ్లు