హజ్ యాత్రికుల అనుమతికి లిమిట్..60,000 మందికే పర్మిషన్
- June 12, 2021
సౌదీ: కోవిడ్ నేపథ్యంలో పరిమిత సంఖ్యలోనే హజ్ యాత్రికుల రిజిస్ట్రేషన్లకు అనుమతిస్తున్నట్లు సౌదీ ప్రభుత్వం ప్రకటించింది.ఈ ఏడాది కేవలం 60 వేల మందిని మాత్రమే హజ్ ప్రార్ధనలకు అనుమతి ఇస్తున్నట్లు, ఆ మేరకే రిజిస్ట్రేషన్లు తీసుకోనున్నట్లు ఆరోగ్య, హజ్ వ్యవహారాల శాఖ మంత్రులు వెల్లడించారు. అయితే..ఈ 60 వేల రిజిస్ట్రేషన్లకు కూడా షరతులు విధించింది. హజ్ ప్రార్ధనలకు పేర్లు రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటున్న వారు తప్పనిసరిగా వ్యాక్సిన్ తీసుకొని ఉండాలి. 18 నుంచి 65 ఏళ్ల మధ్య వయస్కులకు మాత్రమే అనుమతి ఉంటుంది. ఎలాంటి దీర్ఘకాలిక వ్యాధులు ఉండకూడదని స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- సీబీఐ కోర్టులో వైఎస్ జగన్కు రిలీఫ్..
- ఇండోనేషియాలో కుప్పకూలిన హెలికాప్టర్ఎనిమిది మంది దుర్మరణం
- చిన్ననాటి స్నేహితుడి కోసం సచిన్.. వినోద్ కాంబ్లీకి అండగా మాజీ క్రికెటర్లు
- కొత్త రాయబారుల క్రెడెన్షియల్స్ స్వీకరించిన యూఏఈ ప్రెసిడెంట్..!!
- ట్రాన్స్మిషన్ లోపం..18,708 Toyota-Lexus వాహనాలు రీకాల్..!!
- నిషేధిత రంగాలకు కార్మికుల బదిలీ..కువైట్ అనుమతి..!!
- యూఏఈ లేబర్ మార్కెట్ స్టెబుల్..సకాలంలో సాలరీలు క్రిడెట్..!!
- నకిలీ హజ్ సేవల ప్రచారం..ఈజిప్షియన్ అరెస్టు..!!
- ప్రాంతీయ పరిణామాల పై కింగ్ సుల్తాన్, ఖతార్ ఎమిర్ చర్చలు..!!
- గడువు ముగిసిన ఫైనాన్స్ సర్టిఫికేట్లు..మరో 3 నెలల పాటు పొడిగింపు..!!









