హజ్ యాత్రికుల అనుమతికి లిమిట్..60,000 మందికే పర్మిషన్
- June 12, 2021
సౌదీ: కోవిడ్ నేపథ్యంలో పరిమిత సంఖ్యలోనే హజ్ యాత్రికుల రిజిస్ట్రేషన్లకు అనుమతిస్తున్నట్లు సౌదీ ప్రభుత్వం ప్రకటించింది.ఈ ఏడాది కేవలం 60 వేల మందిని మాత్రమే హజ్ ప్రార్ధనలకు అనుమతి ఇస్తున్నట్లు, ఆ మేరకే రిజిస్ట్రేషన్లు తీసుకోనున్నట్లు ఆరోగ్య, హజ్ వ్యవహారాల శాఖ మంత్రులు వెల్లడించారు. అయితే..ఈ 60 వేల రిజిస్ట్రేషన్లకు కూడా షరతులు విధించింది. హజ్ ప్రార్ధనలకు పేర్లు రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటున్న వారు తప్పనిసరిగా వ్యాక్సిన్ తీసుకొని ఉండాలి. 18 నుంచి 65 ఏళ్ల మధ్య వయస్కులకు మాత్రమే అనుమతి ఉంటుంది. ఎలాంటి దీర్ఘకాలిక వ్యాధులు ఉండకూడదని స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- ఇరాన్ రెండో దాడితో కువైట్ విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం.. అత్యవసర ప్రణాళికలు అమలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!
- చేపల మార్కెట్లో 3.2 టన్నుల కుళ్లిన చేపలు స్వాధీనం..!!
- రిఫాలో ముగిసిన 'లిటిల్ మునిసిపాలిటీస్ విలేజ్' ఎడిషన్..!!
- ఖతార్ ఎయిర్కండీషన్డ్ పార్కులకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!







