కనీసం తొలి డోస్ తీసుకున్న వారికే హజ్ యాత్రకు అనుమతి
- June 13, 2021సౌదీ: కోవిడ్ నేపథ్యంలో ఈ ఏడాది హజ్ యాత్రికుల సంఖ్యను పరిమిత సంఖ్యలోనే అనుమతిస్తున్నట్లు సౌదీ ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది.హజ్ యాత్రకు తమ పేర్లను నమోదు చేసుకున్నవారు తప్పనిసరిగా వ్యాక్సిన్ పొంది ఉండాలని కూడా క్లారిటీ ఇచ్చింది. కనీసం ఒక్క డోస్ వ్యాక్సిన్ పొందిన వారికే హజ్ ప్రార్ధనలకు అనుమతి ఉంటుందని ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ తవ్ఫిక్ అల్-రబియా తాజాగా ప్రకటించారు.రిజిస్ట్రేషన్లలో నికిలీలకు తావులేకుండా, వ్యాక్సిన్ తీసుకున్నవారికే ఖచ్చితమైన రిజిస్ట్రేషన్లు నిర్వహించేలా ఈ-సిస్టం వ్యవస్థ పని చేస్తుందని మంత్రి వివరించారు. అలాగే మక్కాలోని మూడు ఆస్పత్రుల్లో కావాల్సిన వైద్య పరికరాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. భక్తులను కోవిడ్ ముప్పు నుంచి తప్పించేందుకే హజ్ యాత్రికుల సంఖ్యను పరిమితం చేసినట్లు వివరించారు.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ