ఆస్పత్రుల్లో పెరుగుతున్న కోవిడ్ పేషెంట్ల తాకిడి
- June 13, 2021ఒమన్: ఒమన్ లో కోవిడ్ వ్యాప్తి కట్టడిలోకి వచ్చిందనుకునేలోపే కొన్ని ప్రాంతాల్లో వైరస్ వ్యాప్తి శరవేగంగా పెరుగుతోంది. వైరస్ బారిన పడి ఆస్పత్రుల్లో చేరుతున్న వారి గణాంకాలే ఈ విషయాన్ని తేటతెల్లం చేస్తున్నాయి. సుల్తానేట్లోని అనేక ఆసుపత్రుల్లోని ఇంటెన్సివ్ కేర్ రూమ్లలో సామర్థ్యాన్ని మించి కోవిడ్ 19 రోగులతో నిండిపోతున్నాయి. ప్రధానంగా సోహార్, నిజ్వా ఆసుపత్రులలో ఆస్పత్రి సామర్ధ్యానికి మించి 157 శాతం రోగులు అడ్మిట్ అవుతున్నారు. ఆరోగ్య మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం, ఆయా ఇంటెన్సివ్ కేర్లో ఇన్పేషెంట్ల సంఖ్య ఆక్యుపెన్సీ రేటుకు 99 శాతానికి చేరుకుంది.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ