భారత్ కరోనా అప్డేట్
- June 14, 2021
న్యూ ఢిల్లీ: భారత్ లో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి.సెకండ్ వేవ్ ఉదృతంగా ఉన్న సమయంలో రోజుకు మూడు లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి.కాగా, ఇప్పుడు ఆ సంఖ్య 70 వేలకు పడిపోయింది.గడిచిన 24 గంటల్లో భారత్ లో 70,421 కేసులు నమోదయ్యాయి.దీంతో భారత్ లో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,95,10,410కి చేరింది.ఇందులో 2,81,62,947 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 9,73,158 యాక్టీవ్ కేసులు ఉన్నాయి.ఇకపోతే, గడిచిన 24 గంటల్లో భారత్ లో కారోనాతో 3921 మంది మృతి చెందారు.దీంతో భారత్ లో ఇప్పటి వరకు మొత్తం 3,74,305 మంది కరోనాతో మృతి చెందారు. ఇక భారత్ లో గత 24 గంటల్లో 1,19,501 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.దేశంలో ఇప్పటి వరకు మొత్తం 25,48,49,301 మందికి వ్యాక్సిన్ను అందించారు.
తాజా వార్తలు
- తెలంగాణ: ఆర్టీసీ సమ్మెలో కీలక మలుపు..
- సచిన్ టెండూల్కర్ 53వ పుట్టినరోజు: ఫ్యాన్స్తో కలిసి వేడుకలు..
- మైక్రోసాఫ్ట్ ‘బైఅవుట్’ ఆఫర్
- ఏప్రిల్ 26 నుండి జజీరా ఎయిర్వేస్ నేరుగా విమాన సర్వీసులు ప్రారంభం
- యువ టెక్ మేధస్సుల కోసం 'టినీ టెక్నీస్-2కే26' టెక్నో స్కిల్స్ బూట్క్యాంప్
- SR 4 మిలియన్ల ఫైన్స్ వేసిన ఆరోగ్య బీమా మండలి..!!
- కువైట్ లో సామాజిక సమావేశాల పై నిషేధం ఎత్తివేత..!!
- షార్జాలోని అల్ ధైద్లో 13 టన్నుల పాడైన ఫుడ్ ధ్వంసం..!!
- విదేశాంగ మంత్రితో అమెరికా రాయబారి సమావేశం..!!
- అల్ సీబ్లో డ్రగ్ కలకలం..అరబ్ జాతీయుడు అరెస్టు..!!









