వ్యాక్సిన్ తీసుకోని వారికి మాల్స్ లోకి ఎంట్రీ నిషేధం
- June 14, 2021సౌదీ: కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోని వారికి షాపింగ్ మాల్స్ లోకి ఎంట్రీని నిషేధించింది సౌదీ ప్రభుత్వం.వైరస్ మహమ్మారి నుంచి రక్షణ పొందేందుకు తోటి వారిని శ్రేయస్సు కోసం అర్హులైన ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ తీసుకోవాలని మరోసారి పిలుపునిచ్చింది.అయితే..వ్యాక్సిన్ తీసుకోని వారితో వైరస్ ప్రబలే అవకాశం ఉండటంతో..వ్యాక్సిన్ తీసుకోని వారికి షాపింగ్ మాల్స్ లో అనుమతి నిషేధించినట్లు వెల్లడించింది.దీంతో మాల్స్ వెళ్లేవారు కనీసం ఒక్క డోసైనా తీసుకోని ఉండాల్సిందే.ఇదిలా ఉంటే సౌదీ అరేబియా ఇప్పటివరకు 15.7 మిలియన్ల మందికి వ్యాక్సిన్ అందించింది. అంటే కింగ్డమ్ జనాభాలో 23 శాతం మంది కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నారు.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ