హజ్ యాత్రకు మహిళలు చేసుకోవచ్చని ప్రకటించిన సౌదీ
- June 14, 2021సౌదీ: హజ్ యాత్రకు పరిమిత సంఖ్యలో రిజిస్ట్రేషన్ చేపడుతున్నట్లు ప్రకటించిన సౌదీ ప్రభుత్వం..ఈ సారి మహిళలు కూడా తమ పేర్లను నమోదు చేసుకోవచ్చని వెల్లడించింది. పురుషులపై ఆధారపడాల్సిన అవసరం లేకుండా తామే సొంతంగా రిజిస్టర్ చేసుకోవచ్చని స్పష్టం చేసింది. ఈ మేరకు హజ్, ఉమ్రా మంత్రిత్వ శాఖ ప్రకటన విడుదల చేసింది. మహిళా సాధికారికత దిశగా ఇప్పటికే పలు సంస్కరణ నిర్ణయాలు అమలు చేస్తున్న కింగ్డమ్ ప్రభుత్వం..హజ్ యాత్రలోనూ మహిళలు సొంతంగా రిజిస్టర్ చేసుకునే వెసులుబాటు కల్పించింది.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ