వైద్య పరీక్షల కోసం అమెరికా వెళ్లిన తలైవా
- June 15, 2021
చెన్నై: సూపర్స్టార్ రజనీకాంత్ ఆరోగ్యంపై అభిమానులలో ఆందోళన నెలకొంది. వైద్య పరీక్షల కోసం రజనీకాంత్ అమెరికాకు వెళ్లారు. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో.. పలు దేశాలు ఇతర దేశాల విమాన ప్రయాణాలపై ఆంక్షలు కొనసాగుతున్నాయి.అయితే హీరో రజనీకాంత్ కోరిక మేరకు.. వైద్య పరీక్షల నిమిత్తం అమెరికాకు వెళ్లేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతినిచ్చింది. ప్రత్యేక విమానంలో తన కుటుంబసభ్యులతో కలసి రజనీ వెళ్లారు. ఈ విమానంలో 14 మంది వరకూ ప్రయాణించవచ్చు. హాలీవుడ్ చిత్రం 'ది గ్రే మ్యాన్' షూటింగ్ కోసం రజనీకాంత్ అల్లుడు, హీరో ధనుష్ అమెరికాలోనే ఉన్నారు. ధనుష్ భార్య ఐశ్వర్య, పిల్లలు కూడా అక్కడే ఉన్నారు. వైద్యపరీక్షల కోసం రజనీకాంత్ అమెరికా వెళ్లారనే వార్త తెలిసిన అభిమానులు ఆందోళన చెందుతున్నారు.
తాజా వార్తలు
- అమరావతిలో మరో ఐకానిక్ నిర్మాణం APNRT టవర్!
- దుబాయ్లో ఎయిర్ ట్యాక్సీలకు గ్రీన్ సిగ్నల్..
- ఖమ్మంలో డీజీపీ సి.వి.ఆనంద్ క్రైమ్ సమీక్ష..'బ్యాక్ టు బేసిక్స్'తో సమర్థ పోలీసింగ్కు పిలుపు
- భారత్ ను చూసి ఇండోనేషియా ఎంతో నేర్చుకోవాలి: ఇండోనేషియా ప్రెసిడెంట్
- పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం..దక్షిణ కొరియాలో మంత్రి లోకేశ్ బిజీ షెడ్యూల్
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!
- బసవతారకం ఆసుపత్రికి సంజయ్ దత్ రావడం సంతోషకరం: బాలకృష్ణ
- బహ్రెయిన్లో న్యాయ సేవలకు ఈ-పేమెంట్ సర్వీస్..!!
- ఒమన్లో విద్యుత్ కేబుళ్ల చోరీ.. నలుగురి అరెస్టు..!!







