ప్రజలు, వాహనాల రాకపోకలపై నిషేధం విధించిన సుప్రీం కమిటీ
- June 19, 2021
మస్కట్: సుప్రీం కమిటీ, మనుషులు అలాగే వాహనాల రాకపోకల్ని రాత్రి 8 గంటల నుంచి ఉదయం 4 గంటల వరకు నిషేధిస్తూ నిర్ణయం తీసుకుంది. అన్ని పబ్లిక్ ప్లేసెస్, కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ మూసివేసి వుంటాయని, ఈ నిషేధం తదుపరి నోటీసు వరకు అమల్లో వుంటుందని సుప్రీం కమిటీ తెలిపింది. మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ మార్గదర్శనంలో హెల్త్ సెక్టార్ ఇనిస్టిట్యూషన్స్ నేషనల్ ఇమ్యునైజేషన్ కార్యక్రమాన్ని కొనసాగిస్తుందని సుప్రీం కమిటీ పేర్కొంది. టార్గెట్ గ్రూపులకు చెందినవారు వ్యాక్సినేషన్ తీసుకోవడానికి స్వచ్ఛందంగా ముందుకు రావాలని కమిటీ కోరింది.
తాజా వార్తలు
- సీజ్ ఫైర్.. 2-3 నెలల్లో ప్రయాణికుల్లో విశ్వాసం..!!
- సౌదీ ఇంధన కేంద్రాలపై ఇరాన్ దాడులు..బహ్రెయిన్ ఫైర్..!!
- యుద్ధ విరమణ..యూఏఈ, కువైట్, బహ్రెయిన్ పై ఆగని దాడులు..!!
- 42 భవనాలు నేలమట్టం..కువైట్ మున్సిపాలిటీ ఆదేశాలు..!!
- ఖతార్ లో భారీ వర్షాలు..సేఫ్టీ గైడ్ లైన్స్ జారీ..!!
- భారతదేశంలోని 9 నగరాలకు జజీరా విమాన సర్వీసుల తాత్కాలిక రద్దు
- అనంతపురాన్ని సేవతో మార్చిన ఫాదర్ విన్సెంట్ ఫెరర్ జయంతి నేడు
- విద్యాభివృద్ధికి రూ.110 కోట్లు.. ముందుకొచ్చిన కార్పొరేట్ సంస్థలు
- కేరళ, అస్సాం, పుదుచ్చేరిలో పోలింగ్.. ఓటేసిన ప్రముఖులు..
- లూలు మాల్కు భూకేటాయింపు రద్దు









