ప్రజలు, వాహనాల రాకపోకలపై నిషేధం విధించిన సుప్రీం కమిటీ

- June 19, 2021 , by Maagulf
ప్రజలు, వాహనాల రాకపోకలపై నిషేధం విధించిన సుప్రీం కమిటీ

మస్కట్: సుప్రీం కమిటీ, మనుషులు అలాగే వాహనాల రాకపోకల్ని రాత్రి 8 గంటల నుంచి ఉదయం 4 గంటల వరకు నిషేధిస్తూ నిర్ణయం తీసుకుంది. అన్ని పబ్లిక్ ప్లేసెస్, కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ మూసివేసి వుంటాయని, ఈ నిషేధం తదుపరి నోటీసు వరకు అమల్లో వుంటుందని సుప్రీం కమిటీ తెలిపింది. మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ మార్గదర్శనంలో హెల్త్ సెక్టార్ ఇనిస్టిట్యూషన్స్ నేషనల్ ఇమ్యునైజేషన్ కార్యక్రమాన్ని కొనసాగిస్తుందని సుప్రీం కమిటీ పేర్కొంది. టార్గెట్ గ్రూపులకు చెందినవారు వ్యాక్సినేషన్ తీసుకోవడానికి స్వచ్ఛందంగా ముందుకు రావాలని కమిటీ కోరింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com