కొత్త విద్యా సంవత్సరం కోసం ‘ఇన్ స్కూల్ లెర్నింగ్’ని ఆమోదించిన అబుదాబీ
- June 19, 2021
అబుదాబీ: అబుదాబీ ఎమర్జన్సీ, క్రైసిస్ మరియు డిజాస్టర్స్ కమిటీ.. విద్యార్థులు తిరిగి స్కూళ్ళకు 2021-22 విద్యా సంవత్సరం నిమిత్తం వచ్చేందుకుగాను ఆమోదం తెలిపింది. అబుదాబీలోని స్కూల్ ఆపరేటర్లు, విద్యార్థుల తల్లిదండ్రులు, ప్రిన్సిపల్స్ అలాగే టీచర్లతో చర్చలు జరిపాక ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. సెక్యూరిటీ సిబ్బందితోపాటు 80 శాతం మందికి పైగా టీచర్లకు వ్యాక్సినేషన్ కూడా పూర్తి చేశారు. విద్యార్థులకు ఎలాంటి సమస్యలూ తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుని, విద్యా సంవత్సరాన్ని నిర్వహించేందుకు నిర్ణయం తీసుకున్నారు. 70 శాతం మంది విద్యార్థులు తిరిగి స్కూళ్ళకు వచ్చే అవకాశం వుందని అంచనా వేస్తున్నారు.
తాజా వార్తలు
- సీజ్ ఫైర్.. 2-3 నెలల్లో ప్రయాణికుల్లో విశ్వాసం..!!
- సౌదీ ఇంధన కేంద్రాలపై ఇరాన్ దాడులు..బహ్రెయిన్ ఫైర్..!!
- యుద్ధ విరమణ..యూఏఈ, కువైట్, బహ్రెయిన్ పై ఆగని దాడులు..!!
- 42 భవనాలు నేలమట్టం..కువైట్ మున్సిపాలిటీ ఆదేశాలు..!!
- ఖతార్ లో భారీ వర్షాలు..సేఫ్టీ గైడ్ లైన్స్ జారీ..!!
- భారతదేశంలోని 9 నగరాలకు జజీరా విమాన సర్వీసుల తాత్కాలిక రద్దు
- అనంతపురాన్ని సేవతో మార్చిన ఫాదర్ విన్సెంట్ ఫెరర్ జయంతి నేడు
- విద్యాభివృద్ధికి రూ.110 కోట్లు.. ముందుకొచ్చిన కార్పొరేట్ సంస్థలు
- కేరళ, అస్సాం, పుదుచ్చేరిలో పోలింగ్.. ఓటేసిన ప్రముఖులు..
- లూలు మాల్కు భూకేటాయింపు రద్దు









