కొత్త విద్యా సంవత్సరం కోసం ‘ఇన్ స్కూల్ లెర్నింగ్’ని ఆమోదించిన అబుదాబీ
- June 19, 2021
అబుదాబీ: అబుదాబీ ఎమర్జన్సీ, క్రైసిస్ మరియు డిజాస్టర్స్ కమిటీ.. విద్యార్థులు తిరిగి స్కూళ్ళకు 2021-22 విద్యా సంవత్సరం నిమిత్తం వచ్చేందుకుగాను ఆమోదం తెలిపింది. అబుదాబీలోని స్కూల్ ఆపరేటర్లు, విద్యార్థుల తల్లిదండ్రులు, ప్రిన్సిపల్స్ అలాగే టీచర్లతో చర్చలు జరిపాక ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. సెక్యూరిటీ సిబ్బందితోపాటు 80 శాతం మందికి పైగా టీచర్లకు వ్యాక్సినేషన్ కూడా పూర్తి చేశారు. విద్యార్థులకు ఎలాంటి సమస్యలూ తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుని, విద్యా సంవత్సరాన్ని నిర్వహించేందుకు నిర్ణయం తీసుకున్నారు. 70 శాతం మంది విద్యార్థులు తిరిగి స్కూళ్ళకు వచ్చే అవకాశం వుందని అంచనా వేస్తున్నారు.
తాజా వార్తలు
- ఫిలిప్పీన్స్లోని బొంగావోలో అర్ధరాత్రి మంటలు: 1,000 కి పైగా ఇళ్లు దగ్ధం
- భారతీయ ఉపాధ్యాయురాలిని అత్యుత్తమ పురస్కారంతో సత్కరించిన దుబాయ్ క్రౌన్ ప్రిన్స్..
- DPDP గడువు కుదింపుతో భారత స్టార్టప్ పర్యావరణ వ్యవస్థకు సవాళ్లు
- ఇది సభ సంప్రదాయం కాదు: స్పీకర్ ఓం బిర్లా
- ఐఐటీ హైదరాబాద్లో ప్రాజెక్ట్ స్టాఫ్ పోస్టులు
- అక్రమ మద్యం రహిత రాష్ట్రంగా ఘనత సాధించిన ఏపీ: మంత్రి రవీంద్ర
- జర్నలిస్టుల కుటుంబాలకు అండగా మీడియా అకాడమీ..రూ.లక్ష ఆర్థిక సహాయం
- బొగ్గు గనిలో పేలుడు 10 మంది మృతి మేఘాలయలో విషాదం!
- సైబర్ మోసాలకు చెక్.. వింగో యాప్ క్లోజ్!
- స్కూల్ అడ్మిషన్స్..కొత్త కట్ ఆఫ్ తేదీ పై పేరెంట్స్ ఆందోళన..!!







