హెల్త్ కేర్ కేంద్రాల వద్ద కోవిడ్ 19 ర్యాపిడ్ యాంటీజెన్ పరీక్షలు
- June 19, 2021
దోహా: శుక్రవారం నుంచి కోవిడ్ 19 నిబంధనల సడలింపు తర్వాత, వ్యాక్సిన్ పొందని ఉద్యోగులు తప్పనిసరిగా ప్రతి వారం ర్యపిట్ యాంటీ జెన్ టెస్ట్ చేయించుకోవాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో ప్రైవేట్ హెల్త్ కేర్ కేంద్రాల వద్ద తగినన్ని యాంటీజెన్ టెస్టుల కోసం ఏర్పాట్లు చేసినట్లు మినిస్ట్రీ ఆఫ్ పబ్లిక్ హెల్త్ వెల్లడించింది. ర్యాపిట్ యాంటీజెన్ టెస్టు ద్వారా కేవలం 15 నిమిషాల్లోనే ఫలితం వస్తుంది. వ్యాక్సిన్ పొందని ఉద్యోగులకు ప్రతి వారం ఈ టెస్ట్ ఫలితం తప్పనిసరి. వ్యాక్సిన్ పొందినవారికి, కరోనా నుంచి కోలుకున్నవారికి ఈ టెస్ట్ ఫలితంతో సంబంధం లేదు.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- ఫిలిప్పీన్స్లోని బొంగావోలో అర్ధరాత్రి మంటలు: 1,000 కి పైగా ఇళ్లు దగ్ధం
- భారతీయ ఉపాధ్యాయురాలిని అత్యుత్తమ పురస్కారంతో సత్కరించిన దుబాయ్ క్రౌన్ ప్రిన్స్..
- DPDP గడువు కుదింపుతో భారత స్టార్టప్ పర్యావరణ వ్యవస్థకు సవాళ్లు
- ఇది సభ సంప్రదాయం కాదు: స్పీకర్ ఓం బిర్లా
- ఐఐటీ హైదరాబాద్లో ప్రాజెక్ట్ స్టాఫ్ పోస్టులు
- అక్రమ మద్యం రహిత రాష్ట్రంగా ఘనత సాధించిన ఏపీ: మంత్రి రవీంద్ర
- జర్నలిస్టుల కుటుంబాలకు అండగా మీడియా అకాడమీ..రూ.లక్ష ఆర్థిక సహాయం
- బొగ్గు గనిలో పేలుడు 10 మంది మృతి మేఘాలయలో విషాదం!
- సైబర్ మోసాలకు చెక్.. వింగో యాప్ క్లోజ్!
- స్కూల్ అడ్మిషన్స్..కొత్త కట్ ఆఫ్ తేదీ పై పేరెంట్స్ ఆందోళన..!!







