హెల్త్ కేర్ కేంద్రాల వద్ద కోవిడ్ 19 ర్యాపిడ్ యాంటీజెన్ పరీక్షలు
- June 19, 2021
దోహా: శుక్రవారం నుంచి కోవిడ్ 19 నిబంధనల సడలింపు తర్వాత, వ్యాక్సిన్ పొందని ఉద్యోగులు తప్పనిసరిగా ప్రతి వారం ర్యపిట్ యాంటీ జెన్ టెస్ట్ చేయించుకోవాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో ప్రైవేట్ హెల్త్ కేర్ కేంద్రాల వద్ద తగినన్ని యాంటీజెన్ టెస్టుల కోసం ఏర్పాట్లు చేసినట్లు మినిస్ట్రీ ఆఫ్ పబ్లిక్ హెల్త్ వెల్లడించింది. ర్యాపిట్ యాంటీజెన్ టెస్టు ద్వారా కేవలం 15 నిమిషాల్లోనే ఫలితం వస్తుంది. వ్యాక్సిన్ పొందని ఉద్యోగులకు ప్రతి వారం ఈ టెస్ట్ ఫలితం తప్పనిసరి. వ్యాక్సిన్ పొందినవారికి, కరోనా నుంచి కోలుకున్నవారికి ఈ టెస్ట్ ఫలితంతో సంబంధం లేదు.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- సీజ్ ఫైర్.. 2-3 నెలల్లో ప్రయాణికుల్లో విశ్వాసం..!!
- సౌదీ ఇంధన కేంద్రాలపై ఇరాన్ దాడులు..బహ్రెయిన్ ఫైర్..!!
- యుద్ధ విరమణ..యూఏఈ, కువైట్, బహ్రెయిన్ పై ఆగని దాడులు..!!
- 42 భవనాలు నేలమట్టం..కువైట్ మున్సిపాలిటీ ఆదేశాలు..!!
- ఖతార్ లో భారీ వర్షాలు..సేఫ్టీ గైడ్ లైన్స్ జారీ..!!
- భారతదేశంలోని 9 నగరాలకు జజీరా విమాన సర్వీసుల తాత్కాలిక రద్దు
- అనంతపురాన్ని సేవతో మార్చిన ఫాదర్ విన్సెంట్ ఫెరర్ జయంతి నేడు
- విద్యాభివృద్ధికి రూ.110 కోట్లు.. ముందుకొచ్చిన కార్పొరేట్ సంస్థలు
- కేరళ, అస్సాం, పుదుచ్చేరిలో పోలింగ్.. ఓటేసిన ప్రముఖులు..
- లూలు మాల్కు భూకేటాయింపు రద్దు









