హైదరాబాద్: ఉదయం 6 నుంచి రాత్రి 10 వరకు మెట్రో ట్రైన్లు
- June 20, 2021
హైదరాబాద్: తెలంగాణలో లాక్ డౌన్ ఎత్తివేయడంతో మెట్రో రైళ్లు పూర్తి స్థాయిలో పట్టాలెక్కనున్నాయి. ఇదేసమయంలో సర్వీసుల వేళల్లో కొంచం మార్పులు చేశారు. రేపటి నుంచి నుంచి మెట్రో సేవలు అందుబాటులో రానున్నాయి. ఉదయం 7 నుంచి రాత్రి 10 వరకు అందుబాటులో ఉంటాయి. ఉదయం 7 గంటలకు మొదటి ట్రైన్, చివరి స్టేషన్ నుంచి రాత్రి 9 గంటలకు రైలు బయలుదేరుతుంది. మారిన సమయాలు సోమవారం నుంచి అమలులోకి వస్తాయని అధికారులు పేర్కొన్నారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సర్వీసులు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయని. అయితే తప్పనిసరిగా మాస్క్ ధరించాలని, భౌతికదూరం పాటించాలని కె.వి రెడ్డి(MD & CEO, L&T Metro Rail (Hyderabad)) వెల్లడించారు.
_1624168228.jpg)

తాజా వార్తలు
- QFC వెబ్ సమ్మిట్..కంపెనీ ఉచితంగా నమోదు..!!
- దక్షిణ అల్ బతినా గవర్నరేట్లో కోటలు పునరుద్ధరణ..!!
- మర్డర్ చేసిన వ్యక్తులపై ప్రాసిక్యూషన్ విచారణ..!!
- సౌదీలో 328 మంది సెక్యూరిటీ ఆఫీసర్ల నియామకం..!!
- కువైట్ ఇ-వీసా సైబర్ ఫ్రాడ్ ను ఛేదించిన CBI..!!
- 20 మిలియన్ దిర్హమ్లు గెలిచిన భారత ప్రవాసుడు..!!
- క్రికెట్లో కొత్త రూల్స్, చౌక బ్యాట్లకు గ్రీన్ సిగ్నల్!
- ముంబై ఎయిర్పోర్టులో తప్పిన పెను ప్రమాదం
- అమెరికాతో చర్చలకు అధ్యక్షుడి ఆదేశాలు: ఇరాన్ మీడియా
- 10 తర్వాత పూర్తి స్థాయిలో ఇండిగో విమానాల కార్యాచరణ







