హైదరాబాద్: ఉదయం 6 నుంచి రాత్రి 10 వరకు మెట్రో ట్రైన్లు
- June 20, 2021
హైదరాబాద్: తెలంగాణలో లాక్ డౌన్ ఎత్తివేయడంతో మెట్రో రైళ్లు పూర్తి స్థాయిలో పట్టాలెక్కనున్నాయి. ఇదేసమయంలో సర్వీసుల వేళల్లో కొంచం మార్పులు చేశారు. రేపటి నుంచి నుంచి మెట్రో సేవలు అందుబాటులో రానున్నాయి. ఉదయం 7 నుంచి రాత్రి 10 వరకు అందుబాటులో ఉంటాయి. ఉదయం 7 గంటలకు మొదటి ట్రైన్, చివరి స్టేషన్ నుంచి రాత్రి 9 గంటలకు రైలు బయలుదేరుతుంది. మారిన సమయాలు సోమవారం నుంచి అమలులోకి వస్తాయని అధికారులు పేర్కొన్నారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సర్వీసులు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయని. అయితే తప్పనిసరిగా మాస్క్ ధరించాలని, భౌతికదూరం పాటించాలని కె.వి రెడ్డి(MD & CEO, L&T Metro Rail (Hyderabad)) వెల్లడించారు.
_1624168228.jpg)

తాజా వార్తలు
- ఖమ్మంలో డీజీపీ సి.వి.ఆనంద్ క్రైమ్ సమీక్ష..'బ్యాక్ టు బేసిక్స్'తో సమర్థ పోలీసింగ్కు పిలుపు
- భారత్ ను చూసి ఇండోనేషియా ఎంతో నేర్చుకోవాలి: ఇండోనేషియా ప్రెసిడెంట్
- పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం..దక్షిణ కొరియాలో మంత్రి లోకేశ్ బిజీ షెడ్యూల్
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!
- బసవతారకం ఆసుపత్రికి సంజయ్ దత్ రావడం సంతోషకరం: బాలకృష్ణ
- బహ్రెయిన్లో న్యాయ సేవలకు ఈ-పేమెంట్ సర్వీస్..!!
- ఒమన్లో విద్యుత్ కేబుళ్ల చోరీ.. నలుగురి అరెస్టు..!!
- కువైట్లో కార్మికుల హక్కులకు మరింత రక్షణ..!!
- 2029 నాటికి అందుబాటులోకి అబుదాబి ‘స్ఫియర్’..!!







