మధురై కోర్టు రజనీకాంత్కు సమన్లు జారీ చేసింది...
- March 08, 2016సూపర్స్టార్ రజనీకాంత్కు తమిళనాడులోని మధురై కోర్టు సమన్లు జారీ చేసింది. 'లింగ' సినిమా స్క్రిప్టు స్టోరీలైన్ మరో స్క్రిప్టు రచయితకు చెందినదని దాఖలైన పిటిషన్కు సంబంధించి జిల్లా అదనపు మున్సిఫ్ కోర్టు రజనీకాంత్తో పాటు సినిమా ప్రొడ్యూసర్ రాక్లైన్ వెంకటేశ్, బి పొన్నుకుమార్, దర్శకుడు కేఎస్ రవికుమార్లను, ఫిర్యాదుదారు కేఆర్ రవిరతినమ్లను కోర్టుకు హాజరుకావాల్సిందిగా మంగళవారం సమన్లు పంపింది. కేఆర్ రవిరతినమ్ తన స్క్రిప్టు స్టోరీలైన్ను లింగ సినిమాకు వాడుకున్నారని ఫిర్యాదు చేయడంతో విచారణ జరుగుతోంది.
తాజా వార్తలు
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్పోర్టులో కలకలం
- తిరుమలలో రెండోరోజు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసులు మృతి