మధురై కోర్టు రజనీకాంత్కు సమన్లు జారీ చేసింది...
- March 08, 2016
సూపర్స్టార్ రజనీకాంత్కు తమిళనాడులోని మధురై కోర్టు సమన్లు జారీ చేసింది. 'లింగ' సినిమా స్క్రిప్టు స్టోరీలైన్ మరో స్క్రిప్టు రచయితకు చెందినదని దాఖలైన పిటిషన్కు సంబంధించి జిల్లా అదనపు మున్సిఫ్ కోర్టు రజనీకాంత్తో పాటు సినిమా ప్రొడ్యూసర్ రాక్లైన్ వెంకటేశ్, బి పొన్నుకుమార్, దర్శకుడు కేఎస్ రవికుమార్లను, ఫిర్యాదుదారు కేఆర్ రవిరతినమ్లను కోర్టుకు హాజరుకావాల్సిందిగా మంగళవారం సమన్లు పంపింది. కేఆర్ రవిరతినమ్ తన స్క్రిప్టు స్టోరీలైన్ను లింగ సినిమాకు వాడుకున్నారని ఫిర్యాదు చేయడంతో విచారణ జరుగుతోంది.
తాజా వార్తలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్లో భారతీయ పాస్పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..







