కోవిడ్ నిబంధనల ఉల్లంఘన: ఆరు కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్కి నోటీసులు
- June 23, 2021
మస్కట్: నార్త్ మరియు సౌత్ అల్ బతినా గవర్నరేట్లలో మొత్తం ఆరు కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్కి సుప్రీం కమిటీ నోటీసులు జారీ చేసింది. కోవిడ్ నిబంధనల నేపథ్యంలో ఈ నోటీసులు జారీ అయ్యాయి. గవర్నమెంట్ కమ్యూనికేషన్ సెంటర్ ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. నార్త్ అల్ బతినా మునిసిపాలిటీ మూడు కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్కి నోటీసులు జారీ చేసింది. విలాయత్ ఆఫ్ అల్ ఖబూరాలో ఈ నోటీసులు జారీ చేశారు. సౌత్ అల్ బతినా మునిసిపాలిటీ, విలాయత్ ఆఫ్ బర్కాలో రెండు కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్కి నోటీసులు జారీ చేయడం జరిగింది.
తాజా వార్తలు
- ఐపీఎల్ లో అత్యధిక రన్స్ చేసిన ప్లేయర్లు వీరే!
- షిర్డీని తాకని 'గ్యాస్ సెగలు'.. సోలార్ మాహాత్మ్యం
- సచివాలయ ఉద్యోగులకు అలర్ట్: కొత్త అటెండెన్స్ రూల్స్ ఇవే
- ఐపీఎల్ జట్లకు బీసీసీఐ కొత్త రూల్స్
- ఐపీఎల్ 2026 SRH సీజన్ స్క్వాడ్
- రైతు ఉత్పత్తిదారుల సంస్థల పనితీరు గురించి లోక్ సభ లో ప్రశ్నించిన ఎంపీ బాలశౌరి
- న్యూయార్క్ టైమ్స్ నివేదికను ఖండించిన సౌదీ అరేబియా..!!
- ఈద్ అల్ ఫితర్: యూఏఈ సూపర్ మార్కెట్లలో కొనుగోళ్ల సందడి..!!
- ప్రమాదకరమైన జంతువుల చట్టం పై షురా కౌన్సిల్ సమీక్ష..!!
- సౌదీలో బయటపడ్డ 13,500 ఏళ్ల నాటి మానవ నివాసం..!!









