కోవిడ్ నిబంధనల ఉల్లంఘన: 250 మందికి పైగా అరెస్ట్
- June 25, 2021
దోహా: మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ వెల్లడించిన వివరాల ప్రకారం 282 మందిని కోవిడ్ నిబంధనల ఉల్లంఘన మేరకు అరెస్ట్ చేయడం జరిగింది. ఫేస్ మాస్కులు ధరించని కారణంగా 260 మందిని అరెస్ట్ చేశారు. 22 మందిని సోషల్ డిస్టెన్సింగ్ పాటించనందుకు అరెస్ట్ చేసినట్లు అధికారిక వర్గాలు పేర్కొన్నాయి. నిందితుల్ని పబ్లిక్ ప్రాసిక్యూషన్ కి అప్పగించడం జరిగింది. కరోనా పాండమిక్ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ కరోనా నిబంధనలు పాటించాలి. ఫేస్ మాస్కులు ధరించడం, చేతుల్ని అనునిత్యం పరిశుభ్రంగా వుంచుకోవడం, సోషల్ డిస్టెన్సింగ్ పాటించడంతోపాటు, ఎక్కువగా జనం గుమికూడే ప్రాంతాల్లోకి వెళ్ళకపోవడం మంచిది.
తాజా వార్తలు
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్వ్ సంస్థకు 4 మిలియన్ డాలర్ల కమిట్మెంట్
- అమరావతిలో మరో ఐకానిక్ నిర్మాణం APNRT టవర్!
- దుబాయ్లో ఎయిర్ ట్యాక్సీలకు గ్రీన్ సిగ్నల్..
- ఖమ్మంలో డీజీపీ సి.వి.ఆనంద్ క్రైమ్ సమీక్ష..'బ్యాక్ టు బేసిక్స్'తో సమర్థ పోలీసింగ్కు పిలుపు
- భారత్ ను చూసి ఇండోనేషియా ఎంతో నేర్చుకోవాలి: ఇండోనేషియా ప్రెసిడెంట్
- పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం..దక్షిణ కొరియాలో మంత్రి లోకేశ్ బిజీ షెడ్యూల్
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!







