కోవిడ్ నిబంధనల ఉల్లంఘన: 250 మందికి పైగా అరెస్ట్
- June 25, 2021
దోహా: మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ వెల్లడించిన వివరాల ప్రకారం 282 మందిని కోవిడ్ నిబంధనల ఉల్లంఘన మేరకు అరెస్ట్ చేయడం జరిగింది. ఫేస్ మాస్కులు ధరించని కారణంగా 260 మందిని అరెస్ట్ చేశారు. 22 మందిని సోషల్ డిస్టెన్సింగ్ పాటించనందుకు అరెస్ట్ చేసినట్లు అధికారిక వర్గాలు పేర్కొన్నాయి. నిందితుల్ని పబ్లిక్ ప్రాసిక్యూషన్ కి అప్పగించడం జరిగింది. కరోనా పాండమిక్ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ కరోనా నిబంధనలు పాటించాలి. ఫేస్ మాస్కులు ధరించడం, చేతుల్ని అనునిత్యం పరిశుభ్రంగా వుంచుకోవడం, సోషల్ డిస్టెన్సింగ్ పాటించడంతోపాటు, ఎక్కువగా జనం గుమికూడే ప్రాంతాల్లోకి వెళ్ళకపోవడం మంచిది.
తాజా వార్తలు
- వాట్సాప్లోనే ఈ-ఆధార్ డౌన్లోడ్.. కొత్త సర్వీస్!
- హర్మూజ్ జలసంధిని తెరవాలని ఇరాన్కు 20 దేశాల విజ్ఞప్తి
- ఫ్యామిలీ డెంటల్ ప్యాకేజీలు ప్రారంభించిన మెడికవర్ హాస్పిటల్స్
- యూఏఈలో అస్థిర వాతావరణం..అబుదాబి, దుబాయ్లలో వర్షాలు..!!
- ఆసుపత్రులను తనిఖీ చేసిన హెల్త్ మినిస్టర్..!!
- ఇరాన్ దాడులు..బహ్రెయిన్ వ్యాప్తంగా సంఘీభావం వ్యక్తం..!!
- సౌదీ అరేబియాలో స్ప్రింగ్ సీజన్ ప్రారంభం..!!
- కన్షుమర్ స్పెండింగ్ పాటర్న్ ని హైలెట్ చేసిన ఈద్..!!
- మాతృ దినోత్సవం..శుభాకాంక్షలు తెలిపిన ఒమన్ మహారాణి..!!
- ఇన్విజిలేటర్ల ఫోన్లపై నిషేధం..పరీక్షా కేంద్రాల్లో మొబైల్ ట్రాకింగ్









