జనసమూహానికి కారణమైన టూరిజం ఫెసిలిటీపై చట్టపరమైన చర్యలు
- June 26, 2021
బహ్రెయిన్: ముహరాక్ ప్రాంతంలోని ఓ టూరిజం ఫెసిలిటీ, జన సమూహం ఏర్పటడానికి కారణమైనందున, ఆ సంస్థపై చర్యలకు ఉపక్రమించింది పబ్లిక్ ప్రాసిక్యూషన్. హెల్త్ మినిస్ట్రీ పబ్లిక్ హెల్త్ డైరెక్టరేట్ ఈ విషయాన్ని వెల్లడించింది.తగిన సమాచారంతో ఆ ప్రాంతంలో తనిఖీలు నిర్వహించగా, ఉల్లంఘనను గుర్తించారు.ఇంటీరియర్ మినిస్ట్రీ, బహ్రెయిన్ టూరిజం మరియు ఎగ్జిబిషన్ అథారిటీతో కలిసి ఈ తనిఖీలు నిర్వహించారు.ఓ చోట 15 మంది, మరో చోట 19 మంది గుమికూడి వున్నట్లు గుర్తించారు. మూడు విభాగాలకు చెందిన అధికారులు ఆ సంస్థపై తగిన చర్యలకు ఉపక్రమించారు.కరోనా నేపథ్యంలో ప్రతి ఒక్కరూ తగిన నిబంధనలు పాటించాలని అధికారులు సూచించారు.
తాజా వార్తలు
- వాట్సాప్కు ధీటైన స్వదేశీ యాప్!
- భవిష్యత్తు అంతా AI: సీఎం చంద్రబాబు
- కూలిన మిలిటరీ హెలికాప్టర్: ఆరుగురు మృతి
- ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సమరం!
- యూట్యూబర్ వైష్ణవి హత్య కేసులో కీలక పరిణామం..
- గల్ఫ్లో ఇరాన్ ప్రతీకారం..అమెరికా రాడార్ వ్యవస్థలు ధ్వంసం
- ఇరాన్ దాడులు..పబ్లిక్ హెల్త్ పై డబ్ల్యూహెచ్ఓ ఆందోళన..!!
- పిల్లిని రక్షించడానికి ప్రాణాలను పణంగా పెట్టిన వ్యక్తి..!!
- దమ్మామ్ మీదుగా కైరోకు.. కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- వెహికల్ నాయిస్ లిమిట్స్, మోడిఫికేషన్ పై హెచ్చరిక జారీ..!!









