జనసమూహానికి కారణమైన టూరిజం ఫెసిలిటీపై చట్టపరమైన చర్యలు
- June 26, 2021
బహ్రెయిన్: ముహరాక్ ప్రాంతంలోని ఓ టూరిజం ఫెసిలిటీ, జన సమూహం ఏర్పటడానికి కారణమైనందున, ఆ సంస్థపై చర్యలకు ఉపక్రమించింది పబ్లిక్ ప్రాసిక్యూషన్. హెల్త్ మినిస్ట్రీ పబ్లిక్ హెల్త్ డైరెక్టరేట్ ఈ విషయాన్ని వెల్లడించింది.తగిన సమాచారంతో ఆ ప్రాంతంలో తనిఖీలు నిర్వహించగా, ఉల్లంఘనను గుర్తించారు.ఇంటీరియర్ మినిస్ట్రీ, బహ్రెయిన్ టూరిజం మరియు ఎగ్జిబిషన్ అథారిటీతో కలిసి ఈ తనిఖీలు నిర్వహించారు.ఓ చోట 15 మంది, మరో చోట 19 మంది గుమికూడి వున్నట్లు గుర్తించారు. మూడు విభాగాలకు చెందిన అధికారులు ఆ సంస్థపై తగిన చర్యలకు ఉపక్రమించారు.కరోనా నేపథ్యంలో ప్రతి ఒక్కరూ తగిన నిబంధనలు పాటించాలని అధికారులు సూచించారు.
తాజా వార్తలు
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్వ్ సంస్థకు 4 మిలియన్ డాలర్ల కమిట్మెంట్
- అమరావతిలో మరో ఐకానిక్ నిర్మాణం APNRT టవర్!
- దుబాయ్లో ఎయిర్ ట్యాక్సీలకు గ్రీన్ సిగ్నల్..
- ఖమ్మంలో డీజీపీ సి.వి.ఆనంద్ క్రైమ్ సమీక్ష..'బ్యాక్ టు బేసిక్స్'తో సమర్థ పోలీసింగ్కు పిలుపు
- భారత్ ను చూసి ఇండోనేషియా ఎంతో నేర్చుకోవాలి: ఇండోనేషియా ప్రెసిడెంట్
- పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం..దక్షిణ కొరియాలో మంత్రి లోకేశ్ బిజీ షెడ్యూల్
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!
- బసవతారకం ఆసుపత్రికి సంజయ్ దత్ రావడం సంతోషకరం: బాలకృష్ణ







