500 మందితో నాన్ వ్యాక్సినేటేడ్ ఎంట్రీ బ్యాన్ అమలు పర్యవేక్షణ
- June 27, 2021
కువైట్: కువైట్ వ్యాప్తంగా నాన్ వ్యాక్సినేటెడ్ ఎంట్రీ బ్యాన్ నేటి నుంచి అమలులోకి రానుంది. అంటే వ్యాక్సిన్ తీసుకోని వారికి పబ్లిక్ ప్రాంతాలు, షాపింగ్ మాల్స్ లోకి అనుమతి నిషేధం ఇవాళ్టి నుంచి అమలులోకి రానుంది. కేవలం వ్యాక్సిన్ తీసుకున్న వారిని మాత్రమే మాల్స్ లోకి అనుమతిస్తారు. మై కువైట్ ఐడీ లేదా ఇమ్యూన్ యాప్ ల ఆధారంగా వ్యాక్సిన్ తీసుకున్నారా..లేదా నిర్ధారించుకున్న తర్వాత యాప్ లో గ్రీన్, ఆరెంజ్ కలర్ ఉన్న వారిని మాత్రమే లోనికి అనుమతి ఇస్తారు. ఎంట్రీ బ్యాన్ పై మంత్రి మండలి తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేసేందుకు అంతర్గత మంత్రిత్వ శాఖ 500 మంది భద్రతా సిబ్బందిని రంగంలోకి దింపింది. ఇందులో 300 మంది కువైట్లోని పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ ఎంట్రెన్స్ దగ్గర విధులు నిర్వహించనున్నారు. మరో 200 మంది చిన్న షాపింగ్ కాంప్లెక్స్ ల దగ్గర నిఘా కొనసాగిస్తారు. యాప్ లోని గ్రీన్, ఆరేంజ్ కలర్ స్టేటస్ ఉన్నవారిని మాత్రమే లోనికి అనుమతిస్తున్నారా..లేదా తనిఖీ చేస్తారు.
తాజా వార్తలు
- కార్మిక సరఫరా ఏజెన్సీ లైసెన్స్ రద్దు సర్వీస్ డిజిటలైజ్: LMRA
- ఇరాన్ డిప్యూటీ అంబాసిడర్ను పిలిపించి, నిరసన తెలిపిన ఖతార్..!!
- యూఏఈ లాటరీ.. రెండవ Dh30 మిలియన్ల జాక్పాట్ విజేత భారతీయుడు..!!
- అల్ వుస్తాలో నలుగురు ఆసియా జాతీయులు అరెస్టు..!!
- అల్-సల్మీ ఎడారిలో పూడ్చిపెట్టిన భారతీయ ప్రవాసి మృతదేహం లభ్యం..!!
- యూనిఫైడ్ నేషనల్ వీసా ప్లాట్ఫామ్కు కేబినెట్ ఆమోదం..!!
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్వ్ సంస్థకు 4 మిలియన్ డాలర్ల కమిట్మెంట్
- అమరావతిలో మరో ఐకానిక్ నిర్మాణం APNRT టవర్!







