వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్ సంఖ్యలో గణనీయమైన పెరుగుదల
- June 29, 2021
కువైట్: వ్యాక్సినేషన్ చేయించుకోనివారికి ‘మాల్స్’లోకి ప్రవేశాన్ని నిషేధించడంతో, వ్యాక్సినేషన్ కోసం రిజిస్ట్రేషన్లు గణనీయంగా పెరిగినట్లు అధికారిక వర్గాలు పేర్కొన్నాయి. మాల్స్ అలాగే కమర్షియల్ కాంప్లెక్సులు, కేఫ్స్, రెస్టారెంట్లు, సెలూన్లు, హెల్త్ క్లబ్బులు, సినిమాలు అలాగే కల్చరల్ కేంద్రాల్లోకి వ్యాక్సినేషన్ పొందనివారికి ‘నో ఎంట్రీ’ అంటూ మినిస్ట్రీ ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. కాగా, కొత్తగా రోజుకి 2000 నుంచి 5000 వరకు కొత్త రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. మిష్రెఫ్ వ్యాక్సినేషన్ కేంద్రంలో ఒకే రోజు 25,000 డోసుల్ని అందించడం జరిగింది. ఇతర కేంద్రాల్లో 15,000 డోసుల వ్యాక్సినేషన్ ఇచ్చారు. మొత్తంగా ఒకే రోజు.. 40,000 మందికి వ్యాక్సినేషన్ చేయడం జరిగింది.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- ఖమ్మంలో డీజీపీ సి.వి.ఆనంద్ క్రైమ్ సమీక్ష..'బ్యాక్ టు బేసిక్స్'తో సమర్థ పోలీసింగ్కు పిలుపు
- భారత్ ను చూసి ఇండోనేషియా ఎంతో నేర్చుకోవాలి: ఇండోనేషియా ప్రెసిడెంట్
- పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం..దక్షిణ కొరియాలో మంత్రి లోకేశ్ బిజీ షెడ్యూల్
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!
- బసవతారకం ఆసుపత్రికి సంజయ్ దత్ రావడం సంతోషకరం: బాలకృష్ణ
- బహ్రెయిన్లో న్యాయ సేవలకు ఈ-పేమెంట్ సర్వీస్..!!
- ఒమన్లో విద్యుత్ కేబుళ్ల చోరీ.. నలుగురి అరెస్టు..!!
- కువైట్లో కార్మికుల హక్కులకు మరింత రక్షణ..!!
- 2029 నాటికి అందుబాటులోకి అబుదాబి ‘స్ఫియర్’..!!







