వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్ సంఖ్యలో గణనీయమైన పెరుగుదల
- June 29, 2021
కువైట్: వ్యాక్సినేషన్ చేయించుకోనివారికి ‘మాల్స్’లోకి ప్రవేశాన్ని నిషేధించడంతో, వ్యాక్సినేషన్ కోసం రిజిస్ట్రేషన్లు గణనీయంగా పెరిగినట్లు అధికారిక వర్గాలు పేర్కొన్నాయి. మాల్స్ అలాగే కమర్షియల్ కాంప్లెక్సులు, కేఫ్స్, రెస్టారెంట్లు, సెలూన్లు, హెల్త్ క్లబ్బులు, సినిమాలు అలాగే కల్చరల్ కేంద్రాల్లోకి వ్యాక్సినేషన్ పొందనివారికి ‘నో ఎంట్రీ’ అంటూ మినిస్ట్రీ ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. కాగా, కొత్తగా రోజుకి 2000 నుంచి 5000 వరకు కొత్త రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. మిష్రెఫ్ వ్యాక్సినేషన్ కేంద్రంలో ఒకే రోజు 25,000 డోసుల్ని అందించడం జరిగింది. ఇతర కేంద్రాల్లో 15,000 డోసుల వ్యాక్సినేషన్ ఇచ్చారు. మొత్తంగా ఒకే రోజు.. 40,000 మందికి వ్యాక్సినేషన్ చేయడం జరిగింది.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- భక్తులకు TTD కీలక అలర్ట్..
- రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ కీలక సమావేశం..
- వైజాగ్ లో ఇనార్బిట్ మాల్ ప్రారంభం..
- రేపు అమర జ్యోతి ఉమేష్ చంద్ర—60వ జయంతి
- రామ్ చరణ్ బర్త్డేకు అర్థవంతమైన కానుక ఇచ్చిన చిరంజీవి
- ఉక్రెయిన్–సౌదీ అరేబియా మధ్య రక్షణ సహకార ఒప్పందం
- ఏప్రిల్ 25న కొత్త పార్టీ పేరు ప్రకటించనున్న కవిత
- సివిలియన్ రక్షణ పై ఫోకస్..!!
- ప్రపంచవ్యాప్తంగా మూడో స్థానంలో జెద్దా ఎయిర్పోర్ట్..!!
- భారీ వర్షాలు..నీట మునిగిన ఇళ్లు, కార్లు..!!









