జులై 21 వరకు ఇండియా - అబుధాబి విమానాల సస్పెన్షన్ కొనసాగింపు: ఎతిహాద్
- June 29, 2021
అబుధాబి: అబుధాబికి చెందిన ఎతిహాద్ ఎయిర్వేస్, ఇండియా నుంచి అబుధాబికి నడిచే విమానాల్ని జులై 21 వరకు సస్పెండ్ చేసినట్లు వెల్లడించింది. కోవిడ్ 19 నేపథ్యంలో ఈ సస్పెన్షన్ అమల్లో వుందని పేర్కొంది. ట్విట్టర్ ద్వారా ఓ ప్రయాణీకుడు సంధించిన ప్రశ్నకు సమాధానంగా ఎతిహాద్ ఈ విషయాన్ని వెల్లడించింది. సివిల్ ఏవియేషన్ అథారిటీ, సోషల్ మీడియా వేదికగా వివిధ దేశాల నుంచి విమానాల రద్దుపై ఓ ప్రకటన విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇండియా, పాకిస్తాన్, లైబీరియా, నాంబియా, సియెర్రా లియోన్, డిఆర్ కాంగో, ఉగాండా, జాంబియా, వియెత్నాం, బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంక, నైజీరియా మరియు సౌతాఫ్రికా తదితర దేశాలు ఈ తాత్కాలిక నిషేధం లిస్టులో వున్నాయి.
తాజా వార్తలు
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్వ్ సంస్థకు 4 మిలియన్ డాలర్ల కమిట్మెంట్
- అమరావతిలో మరో ఐకానిక్ నిర్మాణం APNRT టవర్!
- దుబాయ్లో ఎయిర్ ట్యాక్సీలకు గ్రీన్ సిగ్నల్..
- ఖమ్మంలో డీజీపీ సి.వి.ఆనంద్ క్రైమ్ సమీక్ష..'బ్యాక్ టు బేసిక్స్'తో సమర్థ పోలీసింగ్కు పిలుపు
- భారత్ ను చూసి ఇండోనేషియా ఎంతో నేర్చుకోవాలి: ఇండోనేషియా ప్రెసిడెంట్
- పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం..దక్షిణ కొరియాలో మంత్రి లోకేశ్ బిజీ షెడ్యూల్
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!
- బసవతారకం ఆసుపత్రికి సంజయ్ దత్ రావడం సంతోషకరం: బాలకృష్ణ







