రోజూ 1 శాతం మంది అర్హులైనవారికి వ్యాక్సినేషన్
- July 01, 2021
కువైట్: మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ వ్యాక్సినేషన్ కమిటీ సభ్యుడు డాక్టర్ ఖాలెద్ అల్ సయీద్ మాట్లాడుతూ, కువైట్ దేశంలో వ్యాక్సినేషన్ వేగంగా జరుగుతోందని పేర్కొన్నారు. గత సోమవారం 47,000 మందికి వ్యాక్సినేషన్ చేయడం జరిగిందని తెలిపారాయన. 1 శాతం కంటే ఎక్కువ అర్హులైనవారికి ప్రతిరోజూ వ్యాక్సినేషన్ చేస్తున్నారు. గర్భిణీ స్త్రీలు అలాగే పాలిచ్చే స్త్రీలకు కూడా వ్యాక్సినేషన్ అందుబాటులోకి వచ్చిందని అన్నారు. కరోనా మరణాలు పెరుగుతున్నందున, వ్యాక్సిన్ తీసుకున్నవారు కూడా కరోనా జాగ్రత్తలు పాటించాలని కోరారాయన. కాగా, డెల్టా వేరియంట్ వేగంగా విస్తరిస్తోందనీ, ప్రధానంగా వ్యాక్సిన్ పొందనివారిపై ఎక్కువ ప్రభావం చూపుతోందని తెలిపారు డాక్టర్ ఖాలెద్ అల్ జరాలియా.
తాజా వార్తలు
- 'Maarif' ద్వారా ఆన్లైన్ నమోదును ప్రారంభించిన MoEHE..!!
- కేబుల్స్ చోరీ కేసులో ముగ్గురు ప్రవాసులు అరెస్ట్..!!
- సార్ రోడ్డు ప్రమాద నిందితుడికి 9 ఏళ్ల జైలుశిక్ష ఖరారు..!!
- ఆ దేశాలకు ప్రయాణిస్తే SR30,000 జరిమానా,ట్రావెల్ వ్యాన్..!!
- యూఏఈ విద్యా సంస్థల కీలక నిర్ణయం!
- జీ మెయిల్కి వింత పేర్లు పెడితే అకౌంట్ క్లోజ్
- AP కి కొత్త రాజధానిగా మావిగాన్ ని ప్రతిపాదించిన YS జగన్..
- మేడ్ ఇన్ అమరావతి క్వాంటం హార్డ్ వేర్ లక్ష్యం
- WhatsApp new feature:మెసేజ్లు ఓపెన్ చేయకుండానే సారాంశం చూసేయండి!
- ట్యాంక్ బండ్ శివకు సీఎం భారీ సాయం









