అర్హత కలిగిన జనాభాలో 30% మందికి వ్యాక్సినేషన్ పూర్తి
- July 06, 2021
ఒమన్: ఒమన్ వ్యాప్తంగా వ్యాక్సిన్ తీసుకునేందుకు అర్హులైన వారిలో 30 శాతం మందికి వ్యాక్సినేషన్ పూర్తి అయినట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇప్పటివరకు మొత్తం సుల్తానేట్ లో 10,96,838 మందికి వ్యాక్సిన్ డోసులు అందాయని తెలిపింది. అంటే తాము ఎంచుకున్న లక్ష్యంలో ఇప్పటివరకు తాము 30 శాతాన్ని పూర్తి చేసినట్లని వివరించింది. అయితే..సింగిల్ 78 శాతం మేర ఉన్నారని వెల్లడించింది. రెండు డోసులు తీసుకున్న వారి సంఖ్య 22 శాతంగా ఉందని పేర్కొంది.
తాజా వార్తలు
- దుబాయ్లో ఎయిర్ ట్యాక్సీలకు గ్రీన్ సిగ్నల్..
- ఖమ్మంలో డీజీపీ సి.వి.ఆనంద్ క్రైమ్ సమీక్ష..'బ్యాక్ టు బేసిక్స్'తో సమర్థ పోలీసింగ్కు పిలుపు
- భారత్ ను చూసి ఇండోనేషియా ఎంతో నేర్చుకోవాలి: ఇండోనేషియా ప్రెసిడెంట్
- పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం..దక్షిణ కొరియాలో మంత్రి లోకేశ్ బిజీ షెడ్యూల్
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!
- బసవతారకం ఆసుపత్రికి సంజయ్ దత్ రావడం సంతోషకరం: బాలకృష్ణ
- బహ్రెయిన్లో న్యాయ సేవలకు ఈ-పేమెంట్ సర్వీస్..!!
- ఒమన్లో విద్యుత్ కేబుళ్ల చోరీ.. నలుగురి అరెస్టు..!!
- కువైట్లో కార్మికుల హక్కులకు మరింత రక్షణ..!!







