కరోనాతో మృతి చెందిన వారికి పవన్ కళ్యాణ్ నివాళులు..!
- July 07, 2021విజయవాడ: కరోనా కష్టకాలంలో జన సైనికులు ఎంతో మంది సేవా కార్యక్రమాలు చేసారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. విజయవాడలో కరోనాతో మృతి చెందిన వారికి నాదేండ్ల మనోహర్తో కలిసి ఆయన నివాళులర్పించారు. అనంతరం నంద్యాలలో చనిపోయిన జనసేన కార్యకర్త సోమేష్ కుటుంబసభ్యులకు ఐద లక్షల రూపాయల చెక్ను అందజేశారు. లక్ష మంది పార్టీ కార్యకర్తలకు జనసేన తరుపున బీమా సౌకర్యం కల్పించామని పవన్ తెలిపారు. తన వంతుగా బీమా పథకానికి కోటి రూపాయల విరాళం అందిస్తున్నానని చెప్పారు. ప్రజాస్వామ్య విలువలను కాపాడేందుకు పార్టీ కృషి చేస్తుందన్న పవన్ కళ్యాణ్.. ఎన్ని కష్టాలు ఎదురైనా జనసేన జనంతోనే ఉంటుందని స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- రేపు రాజమండ్రికి మోడీ రాక..ట్రాఫిక్ ఆంక్షలు
- పార్కులు, ప్లేగ్రౌండ్ల కోసం కొత్త సమయాలు
- కువైట్లో బ్యాచిలర్లకు కొత్త కష్టాలు..!
- QR247 మిలియన్లు తిరిగి చెల్లించాలని సీఈఓను ఆదేశించిన కోర్టు
- 2023లో 99%కి చేరుకున్న సౌదీ ఇంటర్నెట్ వినియోగం
- మస్కట్ అంతర్జాతీయ విమానాశ్రయం.. అగ్రస్థానంలో భారతీయులు
- దుబాయ్ గ్లోబల్ విలేజ్ సీజన్..మరో 3 రోజులు పొడిగింపు
- పాకిస్థాన్లో అధికారికంగా ప్రారంభమైన యోగా
- నరేంద్ర మోడీ మరోసారి ప్రధాన మంత్రి కావాలి..గల్ప్ కార్మికుల మద్దతు..!
- ప్రత్యేక లేబర్ డే ట్రీట్.. 16 మంది కార్మికులకు అరుదైన అవకాశం