ఎక్స్పో 2020: కీలక భూమిక పోషించిన షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్కి థ్యాంక్స్ చెప్పిన దుబాయ్ రూలర్
- July 07, 2021
యూఏఈ: మినిస్టర్ ఆఫ్ ఫారిన్ ఎఫైర్స్ మరియు ఇంటర్నేషనల్ కో-ఆపరేషన్ షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ అల్ నహ్యాన్, దుబాయ్ రూలర్ నుంచి అభినందనలు అందుకున్నారు ఎక్స్పో 2020 దుబాయ్ నిర్వహణ విషయమై. ఇంతటి మెగా ఈవెంట్ నిర్వహణ సాధారణ విషయం కాదనీ, ఏర్పాట్ల విషయంలో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ అత్యంత సమర్థవంతంగా పనిచేశారని యూఏఈ వైస్ ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్, దుబాయ్ రూలర్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్ పేర్కొన్నారు. అంతర్జాతీయ స్థాయిలో ఆయా రంగాలకు చెందిన ప్రముఖుల మద్దతుతో ఈ కార్యక్రమానికి ప్రత్యేక శోభ తీసుకొచ్చారని కొనియాడారు. అక్టోబర్ నెలలో ఈ ఎక్స్పో ప్రారంభం కానుంది. యూఏఈ ఫారిన్ మినిస్టర్కి డెడికేట్ చేసిన ఫొటో గేలరీని పోస్ట్ చేశారు.
తాజా వార్తలు
- బ్రేకింగ్: సంక్షోభంలోనూ స్థిరంగా బంగారం..ఇన్వెస్టర్లను ఊరిస్తున్న మార్కెట్!
- చిన్ననోట్ల కోసం ప్రత్యేక ఏటీఎంలు, కేంద్రం కీలక నిర్ణయం
- ఇరాన్ తో యుద్ధం..అమెరికా సంచలన ప్రకటన..
- హైదరాబాద్లో అగ్నిప్రమాదం, చార్మినార్ వద్ద ముగ్గురికి గాయాలు
- సౌదీ నుంచి క్షేమంగా బయలుదేరిన 59 మంది తెలుగు ప్రవాసులు
- ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్ రాజీనామా
- 'మేము ఇక్కడ సురక్షితం'-యుద్ధ సమయంలోనూ ఇరానియన్లకు అండగా నిలుస్తున్న యూఏఈ ప్రజలు!
- విదేశాల్లో చిక్కుకుపోతే కంపెనీ జీతం ఆపేయవచ్చా?
- యూఏఈలో కూరగాయల ధరల పెరుగుదల తాత్కాలికమే
- అమరావతి స్పోర్ట్స్ సిటీపై సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు!









