ఎక్స్పో 2020: కీలక భూమిక పోషించిన షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్కి థ్యాంక్స్ చెప్పిన దుబాయ్ రూలర్
- July 07, 2021
యూఏఈ: మినిస్టర్ ఆఫ్ ఫారిన్ ఎఫైర్స్ మరియు ఇంటర్నేషనల్ కో-ఆపరేషన్ షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ అల్ నహ్యాన్, దుబాయ్ రూలర్ నుంచి అభినందనలు అందుకున్నారు ఎక్స్పో 2020 దుబాయ్ నిర్వహణ విషయమై. ఇంతటి మెగా ఈవెంట్ నిర్వహణ సాధారణ విషయం కాదనీ, ఏర్పాట్ల విషయంలో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ అత్యంత సమర్థవంతంగా పనిచేశారని యూఏఈ వైస్ ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్, దుబాయ్ రూలర్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్ పేర్కొన్నారు. అంతర్జాతీయ స్థాయిలో ఆయా రంగాలకు చెందిన ప్రముఖుల మద్దతుతో ఈ కార్యక్రమానికి ప్రత్యేక శోభ తీసుకొచ్చారని కొనియాడారు. అక్టోబర్ నెలలో ఈ ఎక్స్పో ప్రారంభం కానుంది. యూఏఈ ఫారిన్ మినిస్టర్కి డెడికేట్ చేసిన ఫొటో గేలరీని పోస్ట్ చేశారు.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







