హై రిస్క్ గ్రూపు వారికి బూస్టర్ డోస్ వ్యవధిని తగ్గించిన బహ్రెయిన్

- July 07, 2021 , by Maagulf
హై రిస్క్ గ్రూపు వారికి బూస్టర్ డోస్ వ్యవధిని తగ్గించిన బహ్రెయిన్

బహ్రెయిన్: కోవిడ్ 19 సంబంధిత నేషనల్ మెడికల్ టాస్క్ ఫోర్స్, హై రిస్క్ గ్రూపు వారికి బూస్టర్ డోస్ వ్యవధిని నెల రోజులకు తగ్గించింది. రెండో డోస్ తర్వాత నెల రోజులకే బూస్టర్ డోస్ ఇకపై తీసుకోవాల్సి వుంటుంది. 50 ఏళ్ళ పైబడినవారు, అధిక బరువుతో బాధపడుతున్నవారు, వ్యాధి నిరోధక శక్తి తక్కువ వున్నవారు, ఫ్రంట్ లైన్ రెస్పాండర్స్ కోసం ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇమ్యన్ సిస్టమ్ వృద్ధి చెందడానికి బూస్టర్ డోస్ పనిచేస్తున్న తీరు నేపథ్యంలో అథారిటీస్ ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. బూస్టర్ డోస్ తీసుకున్నవారికి కరోనా సోకినా తీవ్రస్థాయి అనారోగ్యం ముప్పు తప్పుతుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com