హై రిస్క్ గ్రూపు వారికి బూస్టర్ డోస్ వ్యవధిని తగ్గించిన బహ్రెయిన్
- July 07, 2021
బహ్రెయిన్: కోవిడ్ 19 సంబంధిత నేషనల్ మెడికల్ టాస్క్ ఫోర్స్, హై రిస్క్ గ్రూపు వారికి బూస్టర్ డోస్ వ్యవధిని నెల రోజులకు తగ్గించింది. రెండో డోస్ తర్వాత నెల రోజులకే బూస్టర్ డోస్ ఇకపై తీసుకోవాల్సి వుంటుంది. 50 ఏళ్ళ పైబడినవారు, అధిక బరువుతో బాధపడుతున్నవారు, వ్యాధి నిరోధక శక్తి తక్కువ వున్నవారు, ఫ్రంట్ లైన్ రెస్పాండర్స్ కోసం ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇమ్యన్ సిస్టమ్ వృద్ధి చెందడానికి బూస్టర్ డోస్ పనిచేస్తున్న తీరు నేపథ్యంలో అథారిటీస్ ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. బూస్టర్ డోస్ తీసుకున్నవారికి కరోనా సోకినా తీవ్రస్థాయి అనారోగ్యం ముప్పు తప్పుతుంది.
తాజా వార్తలు
- సౌదీ నుంచి క్షేమంగా బయలుదేరిన 59 మంది తెలుగు ప్రవాసులు
- ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్ రాజీనామా
- 'మేము ఇక్కడ సురక్షితం'-యుద్ధ సమయంలోనూ ఇరానియన్లకు అండగా నిలుస్తున్న యూఏఈ ప్రజలు!
- విదేశాల్లో చిక్కుకుపోతే కంపెనీ జీతం ఆపేయవచ్చా?
- యూఏఈలో కూరగాయల ధరల పెరుగుదల తాత్కాలికమే
- అమరావతి స్పోర్ట్స్ సిటీపై సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు!
- తెలంగాణలో సాయంత్రం పూట బీటెక్ కోర్సులు
- అన్ని రకాల డ్రోన్ల పై యూఏఈ నిషేధం..!!
- 684 మంది ఇంజనీర్లకు SR1.6 మిలియన్ల ఫైన్స్..!!
- 2 ఇండిగో విమానాలు దారి మళ్లింపు.. ప్రయాణికులు అసహనం..!!









