హై రిస్క్ గ్రూపు వారికి బూస్టర్ డోస్ వ్యవధిని తగ్గించిన బహ్రెయిన్
- July 07, 2021
బహ్రెయిన్: కోవిడ్ 19 సంబంధిత నేషనల్ మెడికల్ టాస్క్ ఫోర్స్, హై రిస్క్ గ్రూపు వారికి బూస్టర్ డోస్ వ్యవధిని నెల రోజులకు తగ్గించింది. రెండో డోస్ తర్వాత నెల రోజులకే బూస్టర్ డోస్ ఇకపై తీసుకోవాల్సి వుంటుంది. 50 ఏళ్ళ పైబడినవారు, అధిక బరువుతో బాధపడుతున్నవారు, వ్యాధి నిరోధక శక్తి తక్కువ వున్నవారు, ఫ్రంట్ లైన్ రెస్పాండర్స్ కోసం ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇమ్యన్ సిస్టమ్ వృద్ధి చెందడానికి బూస్టర్ డోస్ పనిచేస్తున్న తీరు నేపథ్యంలో అథారిటీస్ ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. బూస్టర్ డోస్ తీసుకున్నవారికి కరోనా సోకినా తీవ్రస్థాయి అనారోగ్యం ముప్పు తప్పుతుంది.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







