శాశ్వత న్యాయమూర్తులను నియమిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ
- March 10, 2016దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలకు చెందిన హైకోర్టులకు 48 మంది శాశ్వత న్యాయమూర్తులను నియమిస్తూ రాష్ట్రపతి ప్రణబ్ముఖర్జీ ఉత్తర్వులు జారీచేశారు. ఎన్జేఏసీ ప్రతిపాదనల మేరకు ఈ నియామకాన్ని చేపట్టారు. 48మంది న్యాయమూర్తులను హైదరాబాద్ -11, కర్ణాటక -5, బాంబే - 19, పట్నా -1, కేరళ -6, ఛత్తీస్గఢ్ -6 మంది చొప్పున నియమిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
హైదరాబాద్ హైకోర్టు జడ్జిలుగా.. * ఎ. రామలింగేశ్వరరావు, * దామా శేషాద్రినాయుడు * బులుసు శివశంకర్రావు * ఎం. సీతారామమూర్తి * ఎస్.రవికుమార్ * యు. దుర్గాప్రసాద్రావు * టి. సునీల్ చౌదరి * ఎం. సత్యనారాయణమూర్తి * ఎం. సునీల్ కిశోర్ జైశ్వాల్ * ఎ. శంకర్ నారాయణ * అనిస్
తాజా వార్తలు
- దుబాయ్ కి పంపుతానని చెప్పి ఘరానా మోసం చేసిన ఏజెంట్
- ఏపీలో ఎన్నికల హింస పై 13 మందితో సిట్ ఏర్పాటు..
- అమ్మ ఆదర్శ పాఠశాల, వరి ధాన్యం కొనుగోళ్ల పై కీలక ఆదేశాలు జారీ
- ఖతార్లోని మ్యూజియమ్స్.. ఫ్రీ ఎంట్రీ
- చెక్స్ బౌన్స్. పరిహారంగా BD64,000
- 'అబ్షర్' ద్వారా యాక్సిడెంట్ రిపోర్టింగ్, వెహికల్ బదిలీ
- ఒమన్లో కొన్ని బ్యాంకు నోట్లు త్వరలోఉపసంహరణ..!
- ఆన్లైన్లో వస్తువులను విక్రయిస్తున్నారా? పోలీసుల హెచ్చరిక
- 1,300 కంపెనీలకు Dh100,000 జరిమానా..!
- IIT ఢిల్లీ–అబుధాబి.. ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల