శాశ్వత న్యాయమూర్తులను నియమిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ
- March 10, 2016దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలకు చెందిన హైకోర్టులకు 48 మంది శాశ్వత న్యాయమూర్తులను నియమిస్తూ రాష్ట్రపతి ప్రణబ్ముఖర్జీ ఉత్తర్వులు జారీచేశారు. ఎన్జేఏసీ ప్రతిపాదనల మేరకు ఈ నియామకాన్ని చేపట్టారు. 48మంది న్యాయమూర్తులను హైదరాబాద్ -11, కర్ణాటక -5, బాంబే - 19, పట్నా -1, కేరళ -6, ఛత్తీస్గఢ్ -6 మంది చొప్పున నియమిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
హైదరాబాద్ హైకోర్టు జడ్జిలుగా.. * ఎ. రామలింగేశ్వరరావు, * దామా శేషాద్రినాయుడు * బులుసు శివశంకర్రావు * ఎం. సీతారామమూర్తి * ఎస్.రవికుమార్ * యు. దుర్గాప్రసాద్రావు * టి. సునీల్ చౌదరి * ఎం. సత్యనారాయణమూర్తి * ఎం. సునీల్ కిశోర్ జైశ్వాల్ * ఎ. శంకర్ నారాయణ * అనిస్
తాజా వార్తలు
- పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా పవన్ కల్యాణ్ నామినేషన్
- గాజాలో తక్షణ కాల్పుల విరమణకు GCC, EU ఉమ్మడి చర్యలు. !
- బ్యాంకులు రుణ వాయిదాలు 6 నెలల పాటు వాయిదా..!
- 3 నెలల్లో 67 హాస్పిటాలిటీ సౌకర్యాలు మూసివేత
- జిలీబ్ అల్-షుయౌఖ్లో ఆసియా జాతీయుడి హత్య..!
- యూఏఈ అధ్యక్షుడితో సుల్తాన్ కీలక చర్చలు
- విమానాల్లో 12 ఏళ్లలోపు చిన్నారులకు వారి పేరెంట్స్ పక్కనే సీటు ఇవ్వాలి: DGCA
- బాధిత కుటుంబాల కోసం వాట్సాప్ నంబర్ ప్రారంభం
- కొండగట్టు అంజన్న ఆలయంలో భక్తుల కిటకిట
- విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వైసీపీ వ్యతిరేకం: సీఎం జగన్