శాశ్వత న్యాయమూర్తులను నియమిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ

- March 10, 2016 , by Maagulf
శాశ్వత న్యాయమూర్తులను నియమిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ

దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలకు చెందిన హైకోర్టులకు 48 మంది శాశ్వత న్యాయమూర్తులను నియమిస్తూ రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ ఉత్తర్వులు జారీచేశారు. ఎన్‌జేఏసీ ప్రతిపాదనల మేరకు ఈ నియామకాన్ని చేపట్టారు. 48మంది న్యాయమూర్తులను హైదరాబాద్‌ -11, కర్ణాటక -5, బాంబే - 19, పట్నా -1, కేరళ -6, ఛత్తీస్‌గఢ్‌ -6 మంది చొప్పున నియమిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

హైదరాబాద్‌ హైకోర్టు జడ్జిలుగా.. * ఎ. రామలింగేశ్వరరావు, * దామా శేషాద్రినాయుడు * బులుసు శివశంకర్‌రావు * ఎం. సీతారామమూర్తి * ఎస్‌.రవికుమార్‌ * యు. దుర్గాప్రసాద్‌రావు * టి. సునీల్‌ చౌదరి * ఎం. సత్యనారాయణమూర్తి * ఎం. సునీల్‌ కిశోర్‌ జైశ్వాల్‌ * ఎ. శంకర్‌ నారాయణ * అనిస్‌ 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com