25 నుంచి ప్రభుత్వ స్కూల్స్ కు విద్యార్ధుల మార్పునకు ఛాన్స్
- July 19, 2021బహ్రెయిన్: ప్రస్తుతం ప్రైవేట్ స్కూల్స్ లో చదువుకుంటూ పబ్లిక్ స్కూల్స్ కి మారాలనుకుంటున్న విద్యార్ధులకు ఈ నెల 25 నుంచి దరఖాస్తు చేసుకోవచ్చని బహ్రెయిన్ వెల్లడించింది. స్కూల్ బదిలీ సేవలను తమ వెబ్ సైట్ ద్వారా పొందవచ్చని విద్యాశాఖ తెలిపింది. ఈ నెల 25 నుంచి ఆగస్ట్ 12 వరకు ట్రాన్స్ ఫర్ అప్లికేషన్ కు గడువు ఉంటుందని పేర్కొంది. దరఖాస్తుదారులు వెబ్ సైట్లో సూచించిన సర్టిఫికెట్లను అప్లికేషన్ తో జతపరచాల్సి ఉంటుంది. అయితే..పబ్లిక్ స్కూల్స్ లో ఆయా తరగతుల్లో విద్యార్ధుల ఖాళీలను బట్టి దరఖాస్తుదారులకు అవకాశం కల్పిస్తారు. ఒకవేళ క్లాస్ లో ఫుల్ స్టెన్త్ ఉంటే ట్రాన్స్ఫర్ చేస్తారు.
తాజా వార్తలు
- దుబాయ్ కి పంపుతానని చెప్పి ఘరానా మోసం చేసిన ఏజెంట్
- ఏపీలో ఎన్నికల హింస పై 13 మందితో సిట్ ఏర్పాటు..
- అమ్మ ఆదర్శ పాఠశాల, వరి ధాన్యం కొనుగోళ్ల పై కీలక ఆదేశాలు జారీ
- ఖతార్లోని మ్యూజియమ్స్.. ఫ్రీ ఎంట్రీ
- చెక్స్ బౌన్స్. పరిహారంగా BD64,000
- 'అబ్షర్' ద్వారా యాక్సిడెంట్ రిపోర్టింగ్, వెహికల్ బదిలీ
- ఒమన్లో కొన్ని బ్యాంకు నోట్లు త్వరలోఉపసంహరణ..!
- ఆన్లైన్లో వస్తువులను విక్రయిస్తున్నారా? పోలీసుల హెచ్చరిక
- 1,300 కంపెనీలకు Dh100,000 జరిమానా..!
- IIT ఢిల్లీ–అబుధాబి.. ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల