ఈద్ అల్ అదా ప్రార్థనలు నిర్వహించిన అమిర్
- July 20, 2021
దోహా: అమిర్ షేక్ తమీమ్ బిన్ హమాద్ అల్ థని, అల్ వజ్బా ప్రార్థనా స్థలంలో ఈద్ అల్ అదా ప్రార్థనలు నిర్వహించారు. షేక్ అబ్దుల్లా బిన్ ఖలీఫా అల్ థని, షేక్ మొహమ్మద్ బిన్ ఖలీఫా అల్ థని, షేక్ జాసిమ్ బిన్ ఖలీఫా అల్ థని, పలువురు షేక్లు, మినిస్టర్స్, షురా కౌన్సిల్ సభ్యులు, ఇతర ప్రముఖుల ఈ ప్రార్థనల్లో పాల్గొన్నారు. సుప్రీం జ్యుడీషియరీ కౌన్సిల్ మెంబర్, న్యాయమూర్తి షేక్ డాక్టర్ తకీల్ సాయెర్ అల్ షమ్మారి మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ సంతోషకరంగా జీవించేలా అల్లా ఆశీస్సులు వుండాలని ఆకాంక్షించారు.
తాజా వార్తలు
- తెలంగాణకే 3 బులెట్ ట్రైన్స్: కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్
- గాన కోకిల ఎస్.జానకి కన్నుమూత
- సీఎం రేవంత్తో ఎమిరేట్స్ వైస్ ప్రెసిడెంట్ భేటీ.. కీలక అంశాల పై చర్చ
- అమెరికాకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ను అప్పగించిన ఖతార్..!!
- ద్వైపాక్షిక, ప్రాంతీయ పరిస్థితులపై అమెరికా–సౌదీ చర్చలు..!!
- సలాలా తీరంలో ఒమన్ పౌరుడిని రక్షించిన కోస్ట్ గార్డ్..!!
- కువైట్లో వారాంతంలో తీవ్రమైన ఎండలు.. హెచ్చరిక..!!
- అల్ మజారె స్ట్రీట్ విస్తరణకు అధ్యయనం.. ట్రాఫిక్ సమస్యలకు చెక్..!!
- సమ్మర్ లో పిల్లల భద్రతపై ఫుజైరా పోలీసుల హెచ్చరిక..!!
- యూఏఈలో తొలి ‘లాంగెవిటీ మెడిసిన్’ అకడమిక్ కోర్సులు ప్రారంభించనున్న తుంబే గ్రూప్







