53% జనాభాకి వ్యాక్సినేషన్ అందించిన సౌదీ
- July 20, 2021
సౌదీ అరేబియా: 53 శాతానికి పైగా జనాభాకు వ్యాక్సినేషన్ అందించినట్లు సౌదీ అరేబియా వెల్లడించింది. 2020 డిసెంబర్ 15 నుంచి 2021 జులై 18 నాటికి మైలు రాయిని అందుకోవడం జరిగింది. అత్యంత వేగంగా వ్యాక్సినేషన్ నిర్వహిస్తోన్న సౌదీ అరేబియా కొద్ది నెలల్లోనే 70 శాతం వ్యాక్సినేషన్ అనే మైలురాయిని అందుకోనుంది. కేవలం రెండున్నర నెలల్లోనే ఈ ఘనతను సొంతం చేసుకునే అవకాశం వుంది. అనునిత్యం 369,000 డోసుల వ్యాక్సినేషన్ ప్రస్తుతం అందిస్తున్నారు. 587 కేంద్రాల ద్వారా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. మొదట్లో కేవలం 40,000 వ్యాక్సిన్లతో మాత్రమే వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభమయ్యింది.
తాజా వార్తలు
- తెలంగాణకే 3 బులెట్ ట్రైన్స్: కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్
- గాన కోకిల ఎస్.జానకి కన్నుమూత
- సీఎం రేవంత్తో ఎమిరేట్స్ వైస్ ప్రెసిడెంట్ భేటీ.. కీలక అంశాల పై చర్చ
- అమెరికాకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ను అప్పగించిన ఖతార్..!!
- ద్వైపాక్షిక, ప్రాంతీయ పరిస్థితులపై అమెరికా–సౌదీ చర్చలు..!!
- సలాలా తీరంలో ఒమన్ పౌరుడిని రక్షించిన కోస్ట్ గార్డ్..!!
- కువైట్లో వారాంతంలో తీవ్రమైన ఎండలు.. హెచ్చరిక..!!
- అల్ మజారె స్ట్రీట్ విస్తరణకు అధ్యయనం.. ట్రాఫిక్ సమస్యలకు చెక్..!!
- సమ్మర్ లో పిల్లల భద్రతపై ఫుజైరా పోలీసుల హెచ్చరిక..!!
- యూఏఈలో తొలి ‘లాంగెవిటీ మెడిసిన్’ అకడమిక్ కోర్సులు ప్రారంభించనున్న తుంబే గ్రూప్







