వర్చువల్ జగన్నాథ్ రథ యాత్ర వేడుకలు విజయవంతం
- July 20, 2021మనామా: బహ్రెయిన్లోని ఇండియన్ ఎంబసీ ఆధ్వర్యంలో బహ్రెయిన్ ఒడియా సమాజ్, వర్చువల్ జగన్నాథ్ రదయాత్ర వేడుకల్ని నిర్వహించింది. 75 ఏళ్ళ స్వతంత్ర భారతావని సంబరాల్ని కూడా ఈ కార్యక్రమంలో మిళితం చేశారు. జులై 16న ఈ కార్యక్రమం జరిగింది. ఒడిషా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తదితరులు ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు.రాయబారి శ్రీవాస్తవ, ఒడిషా సమాజానికి శుభాకాంక్షలు అందించారు. అత్యద్భుతమైన జగన్నాథ్ భజన ప్రముఖ ఒడియా భజన్ సింగర్ శ్రీమతి గీతా దాష్ నిర్వహించారు.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ