వర్చువల్ జగన్నాథ్ రథ యాత్ర వేడుకలు విజయవంతం

- July 20, 2021 , by Maagulf
వర్చువల్ జగన్నాథ్ రథ యాత్ర వేడుకలు విజయవంతం

మనామా: బహ్రెయిన్‌లోని ఇండియన్ ఎంబసీ ఆధ్వర్యంలో బహ్రెయిన్ ఒడియా సమాజ్, వర్చువల్ జగన్నాథ్ రదయాత్ర వేడుకల్ని నిర్వహించింది. 75 ఏళ్ళ స్వతంత్ర భారతావని సంబరాల్ని కూడా ఈ కార్యక్రమంలో మిళితం చేశారు. జులై 16న ఈ కార్యక్రమం జరిగింది. ఒడిషా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తదితరులు ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు.రాయబారి శ్రీవాస్తవ, ఒడిషా సమాజానికి శుభాకాంక్షలు అందించారు. అత్యద్భుతమైన జగన్నాథ్ భజన ప్రముఖ ఒడియా భజన్ సింగర్ శ్రీమతి గీతా దాష్ నిర్వహించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com