హజ్ యాత్రికుల్లో ఎవరికీ కరోనా సోకలేదు
- July 21, 2021సౌదీ అరేబియా: హజ్ యాత్రికుల్లో ఇప్పటి వరకూ ఎవరికీ కరోనా వైరస్ నిర్ధారణ కాలేదనీ మినిస్ర్టీ ఆఫ్ హెల్త్ వెల్లడించింది. 18 ఏళ్ల పైబడి, 65 ఏళ్ల వయసున్న వారికీ, ఎలాంటి తీవ్రమైన అనారోగ్య సమస్యలు లేనివారికి, ఇంతకు ముందు హజ్ యాత్రకు వెళ్లని వారికీ, అందునా సౌదీ అరేబియా పౌరులు అలాగే, నివాసితులకు మాత్రమే ఈ ఏడాది హజ్ యాత్రకు అనుమతించారు. వ్యాక్సిన్ పొందిన వారిని మాత్రమే హజ్ యాత్రకు అనుమతించారు. 20 మంది యాత్రికుల్ని గ్రూపుగా విభజించి, వారికి ఓ సహాయకుడు ఉండేలా ప్లాన్ చేశారు. ప్రతీ ఒక్కరూ కరోనా నిబంధనలు పాఠించేలా చర్యలు తీసుకున్నారు. కాబా ప్రాంతం చుట్టూ ఉన్న కోర్టు యార్డుల్లో ఎప్పటికప్పుడు శానిటైజేషన్ చేస్తున్నారు. నీటి బావుల దగ్గర రద్దీ లేకుండా రోబోట్లను అందుబాటులో ఉంచారు.
తాజా వార్తలు
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..