హజ్ యాత్రికుల్లో ఎవరికీ కరోనా సోకలేదు
- July 21, 2021సౌదీ అరేబియా: హజ్ యాత్రికుల్లో ఇప్పటి వరకూ ఎవరికీ కరోనా వైరస్ నిర్ధారణ కాలేదనీ మినిస్ర్టీ ఆఫ్ హెల్త్ వెల్లడించింది. 18 ఏళ్ల పైబడి, 65 ఏళ్ల వయసున్న వారికీ, ఎలాంటి తీవ్రమైన అనారోగ్య సమస్యలు లేనివారికి, ఇంతకు ముందు హజ్ యాత్రకు వెళ్లని వారికీ, అందునా సౌదీ అరేబియా పౌరులు అలాగే, నివాసితులకు మాత్రమే ఈ ఏడాది హజ్ యాత్రకు అనుమతించారు. వ్యాక్సిన్ పొందిన వారిని మాత్రమే హజ్ యాత్రకు అనుమతించారు. 20 మంది యాత్రికుల్ని గ్రూపుగా విభజించి, వారికి ఓ సహాయకుడు ఉండేలా ప్లాన్ చేశారు. ప్రతీ ఒక్కరూ కరోనా నిబంధనలు పాఠించేలా చర్యలు తీసుకున్నారు. కాబా ప్రాంతం చుట్టూ ఉన్న కోర్టు యార్డుల్లో ఎప్పటికప్పుడు శానిటైజేషన్ చేస్తున్నారు. నీటి బావుల దగ్గర రద్దీ లేకుండా రోబోట్లను అందుబాటులో ఉంచారు.
తాజా వార్తలు
- ఇండియాకు ఒమన్ ఎయిర్ అదనపు సర్వీసులు
- ఫుజైరాలో వీధుల్లో వైల్డ్ క్యాట్ సంచారం..!
- రెసిడెన్సీ పర్మిట్ల కోసం లంచం.. నలుగురికి జైలుశిక్ష, జరిమానా
- మహిళను చంపి, దుకాణానికి నిప్పంటించిన వ్యక్తి..అరెస్ట్
- యూఏఈ, జోర్డాన్, టర్కీలతో ఖతార్ కీలక చర్చలు..!
- యూఏఈలో ఇకపై చేతితో చెల్లింపులు..?
- పవన్ కళ్యాణ్ కు ఓటు వేసి గెలిపించాలని పిఠాపురం ప్రజలను కోరిన చిరంజీవి
- నేడు హైదరాబాద్కు రానున్న ప్రధాని మోడీ..ట్రాఫిక్ ఆంక్షలు
- యూఏఈలో భారతీయుడు మృతి..ఎన్నారైల తోడ్పాటుతో స్వగ్రామానికి పార్దీవదేహాం
- కొనసాగుతున్నమూడో విడత పోలింగ్..