సమస్యలను అధిగమించేందుకు ఎమిర్ దిశా నిర్దేశం
- July 21, 2021
కువైట్: వైద్య రంగంలో ఎదురవుతున్న సవాళ్లను అధిగమించేందుకు ప్రస్తుత కరోనా పాండమిక్ నేపథ్యంలో ఎదురవుతున్న సవాళ్లను ధీటుగా ఎదుర్కొనేందుకు చేపట్టాల్సిన చర్యలపై ఎమిర్ షేక్ నవాఫ్ అల్ అహ్మద్ అల్ జబెర్ అల్ సబా దిశా నిర్దేశం చేశారని ప్రైమ్ మినిస్టర్ షేక్ సబా అల్ ఖాలెద్ చెప్పారు. పలు ప్రభుత్వ ఆసుపత్రులను సందర్శించి, కరోనా నియంత్రణ దిశగా చేపడుతున్న చర్యలను అభినందించారు. తిరిగి సాధారణ స్థితికి వచ్చేందుకు మరింత బాధ్యతాయుతంగా పని చేయాల్సి ఉందని, వైద్య రంగ నిపుణులతో చెప్పారు. వ్యాక్సిన్లను అందరికీ అందించే విషయంలో ఎక్కడా రాజీ పడరాదని ఆయన సూచించారు.
తాజా వార్తలు
- లూసైల్ స్టేడియం రోడ్డులో ట్రాఫిక్ ఆంక్షలు..!!
- కువైట్లో నాలుగు రోజుల పాటు అధికారిక సంతాప దినాలు..!!
- కువైట్ చమురు క్షేత్రంపై డ్రోన్ దాడి..సరిహద్దుల్లో ఉద్రిక్తత..!!
- ఖతార్ మాజీ అమీర్ మృతికి సౌదీ కింగ్, క్రౌన్ ప్రిన్స్ సంతాపం..!!
- 12 రిక్రూట్మెంట్ సంస్థలపై సౌదీ ప్రభుత్వం కఠిన చర్యలు..!!
- ఏఐ, స్టార్టప్స్ రంగాల్లో బహ్రెయిన్ యువతకు ప్రత్యేక శిక్షణ..!!
- ప్రపంచ యోగాసన ఛాంపియన్షిప్లో ‘వ్యానీతి యోగా’ విద్యార్థుల ప్రతిభ..!!
- యూఏఈలో నాలుగు రోజుల పాటు సంతాప దినాలు..!!
- బహ్రెయిన్, కువైట్, ఖతార్, జోర్డాన్, ఒమాన్పై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన యూఏఈ
- మైసూరులో అధికారిక లాంఛనాలతో జానకమ్మ అంత్యక్రియలు పూర్తి







