సమస్యలను అధిగమించేందుకు ఎమిర్ దిశా నిర్దేశం
- July 21, 2021కువైట్: వైద్య రంగంలో ఎదురవుతున్న సవాళ్లను అధిగమించేందుకు ప్రస్తుత కరోనా పాండమిక్ నేపథ్యంలో ఎదురవుతున్న సవాళ్లను ధీటుగా ఎదుర్కొనేందుకు చేపట్టాల్సిన చర్యలపై ఎమిర్ షేక్ నవాఫ్ అల్ అహ్మద్ అల్ జబెర్ అల్ సబా దిశా నిర్దేశం చేశారని ప్రైమ్ మినిస్టర్ షేక్ సబా అల్ ఖాలెద్ చెప్పారు. పలు ప్రభుత్వ ఆసుపత్రులను సందర్శించి, కరోనా నియంత్రణ దిశగా చేపడుతున్న చర్యలను అభినందించారు. తిరిగి సాధారణ స్థితికి వచ్చేందుకు మరింత బాధ్యతాయుతంగా పని చేయాల్సి ఉందని, వైద్య రంగ నిపుణులతో చెప్పారు. వ్యాక్సిన్లను అందరికీ అందించే విషయంలో ఎక్కడా రాజీ పడరాదని ఆయన సూచించారు.
తాజా వార్తలు
- మే 14 నుంచి సౌదీ-యూకే ఎక్స్పో
- ‘క్షమాపణ డిక్రీ’పై మానవ హక్కుల సంఘాల ప్రశంసలు
- కీలక దశలోకి యూఏఈ-ఒమన్ రైల్వేలైన్..!
- యువ రైతులకు ప్రేరణగా యూఏఈ మొదటి మహిళా రైతు..!
- సోషల్ మీడియాలో పోస్ట్..బ్లాగర్కు ఐదేళ్ల జైలుశిక్ష
- మెసాయిద్లో అంతర్జాతీయ స్థాయి పబ్లిక్ పార్క్ ప్రారంభం
- పాట్నాలోని ఓ హోటల్లో భారీ అగ్నిప్రమాదం..6 గురు మృతి..
- నాలుగో విడత ఎన్నికలు..ముగిసిన నామినేషన్ల గడువు
- తెలంగాణలో తీవ్ర వడగాలులు..
- T20 ప్రపంచకప్...బ్రాండ్ అంబాసిడర్గా బోల్ట్