సమస్యలను అధిగమించేందుకు ఎమిర్ దిశా నిర్దేశం
- July 21, 2021కువైట్: వైద్య రంగంలో ఎదురవుతున్న సవాళ్లను అధిగమించేందుకు ప్రస్తుత కరోనా పాండమిక్ నేపథ్యంలో ఎదురవుతున్న సవాళ్లను ధీటుగా ఎదుర్కొనేందుకు చేపట్టాల్సిన చర్యలపై ఎమిర్ షేక్ నవాఫ్ అల్ అహ్మద్ అల్ జబెర్ అల్ సబా దిశా నిర్దేశం చేశారని ప్రైమ్ మినిస్టర్ షేక్ సబా అల్ ఖాలెద్ చెప్పారు. పలు ప్రభుత్వ ఆసుపత్రులను సందర్శించి, కరోనా నియంత్రణ దిశగా చేపడుతున్న చర్యలను అభినందించారు. తిరిగి సాధారణ స్థితికి వచ్చేందుకు మరింత బాధ్యతాయుతంగా పని చేయాల్సి ఉందని, వైద్య రంగ నిపుణులతో చెప్పారు. వ్యాక్సిన్లను అందరికీ అందించే విషయంలో ఎక్కడా రాజీ పడరాదని ఆయన సూచించారు.
తాజా వార్తలు
- పాకిస్థాన్లో అధికారికంగా ప్రారంభమైన యోగా
- నరేంద్ర మోడీ మరోసారి ప్రధాన మంత్రి కావాలి..గల్ప్ కార్మికుల మద్దతు..!
- ప్రత్యేక లేబర్ డే ట్రీట్.. 16 మంది కార్మికులకు అరుదైన అవకాశం
- రవాబీ హైపర్మార్కెట్లో మ్యాంగో ఫియస్టా ప్రారంభం
- అవినీతి లేదా రాజద్రోహానికి పాల్పడిన అధికారులకు 'హిస్ ఎక్సలెన్సీ' బిరుదు తొలగింపు
- వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2024..18 స్థానాలు ఎగబాకిన ఒమన్
- దుబాయ్ ఆర్ట్ గ్యాలరీలో అమ్మకానికి 'పురాతన సముద్రపు డ్రాగన్' పుర్రె
- తల్లిదండ్రులకు స్కూల్ ఫీజు పెంపు నోటిఫికేషన్లు
- తిరుమలలో భక్తుల రద్దీ..
- ఫేక్ యాప్స్కు గూగుల్ చెక్