ట్రాక్టర్పై పార్లమెంట్కు వచ్చిన రాహుల్ గాంధీ..!
- July 26, 2021న్యూ ఢిల్లీ: వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ పార్లమెంట్కు ట్రాక్టర్పై వచ్చారు రాహుల్ గాంధీ. తన నివాసం నుంచి పార్లమెంట్ వరకు ట్రాక్టర్ మీదనే వచ్చిన రాహుల్ గాంధీ.. వినూత్నంగా నిరసన తెలిపారు.వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ ట్రాక్టర్కు హోర్డింగులు కట్టారు.మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయడంతో పాటు కనీస మద్దతు ధరకు చట్టబద్దత కల్పించాలని డిమాండ్ చేశారు.రాహుల్ గాంధీతో కలిసి ట్రాక్టర్ మీద.. రణీప్ సుర్జేవాలా, దీపెందర్ హుడా మరియు అనేక ఇతర కాంగ్రెస్ నాయకులు ఉన్నారు. కాగా సాగు చట్టాలను వెనక్కు తీసుకోవాలంటూ రైతులు ఢిల్లీ సరిహద్దులో ఆందోళనలు చేస్తున్నారు. గత 8 నెలలుగా వ్యవసాయ చట్టాల రద్దు కోసం పోరాడుతున్నారు.
తాజా వార్తలు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు