టోక్యో ఒలింపిక్స్: హాకీలో భారత జట్టు ఘన విజయం
- July 27, 2021
టోక్యో: టోక్యో ఒలింపిక్స్లో భాగంగా జరిగిన పురుషుల హాకీ మ్యాచ్లో భారత జట్టు ఘన విజయం సాధించింది. స్పెయిన్తో జరిగిన పూల్-ఎ మూడో మ్యాచ్లో 3-0తో అద్వితీయ విజయాన్ని అందుకుంది. ఆట ఆరంభం నుంచి దూకుడు ప్రదర్శించిన భారత జట్టు అదే ఊపును చివరి వరకు కొనసాగించింది. ప్రత్యర్థికి గోల్స్ చేసే అవకాశం ఇవ్వకుండా కట్టడి చేసింది.
తొలి క్వార్టర్లోనే రెండు గోల్స్ చేసి స్పెయిన్పై ఆధిపత్యం ప్రదర్శించింది. నాలుగో క్వార్టర్లో మరో గోల్ చేయడంతో విజయం వరించింది. భారత జట్టులో రూపీందర్పాల్ 15వ నిమిషంలో ఒకటి, 51వ నిమిషంలో మరో గోల్ చేశాడు. 14వ నిమిషంలో సిమ్రన్జీత్ సింగ్ మరో గోల్ చేశాడు.
తాజా వార్తలు
- అత్యవసర సమయాల్లో పేరెంట్స్ బీ అలెర్ట్: ఖతార్
- మిడిల్ ఈస్ట్ కు పరిమితంగా ఇండియన్ ఎయిర్లైన్స్ ఫ్లైట్స్..!!
- కువైట్లో డ్రోన్ శకలాలు తగిలి 11 ఏళ్ల బాలిక మృతి..!!
- ఒమన్లో డ్రోన్లు, ఏరియల్ వస్తువుల పై అలెర్ట్ జారీ..!!
- యూఏఈలో మెడిసిన్ స్టాక్ పై ఆందోళన వద్దు..!!
- 9 డ్రోన్లను అడ్డుకొని ధ్వంసం చేశాము: సౌదీ
- ఎతిహాద్ రైల్ సాహసోపేత చర్య
- యూఏఈలోని యూఎస్ మిషన్లు క్లోజ్..!!
- ChatGPT ని వదిలేస్తున్న మిలియన్ల మంది యూజర్లు!
- భారతీయుల కోసం ప్రత్యేక హెల్ప్లైన్ నంబర్లు









