ఇండియా నుంచి ఖతార్ వచ్చే ప్రయాణీకులకు హోటల్ క్వారంటైన్
- July 30, 2021ఖతార్: ఆగస్టు 2 నుండి ఖతార్ కొత్త మార్గదర్శకాలను అమలులోకి తీసుకురానుంది. వీటి ప్రకారం భారతదేశం, మరికొన్ని దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు తప్పనిసరి హోటల్ క్వారంటైన్ తిరిగి ప్రవేశ పెట్టారు. రెసిడెంట్ పర్మిట్ కలిగి, ఖతార్లో పూర్తిగా వ్యాక్సినేషన్ పొందిన వారు లేదా, ఖతార్ ఆమోదించిన వ్యాక్సినేషన్ పొందిన వారు, కరోనా నుంచి కోలుకున్న వారు రెండు రోజుల హోటల్ క్వారంటైన్ తప్పక పాటించాలి. రెండో రోజున ఆర్టీపీసీఆర్ టెస్టు నిర్వహిస్తారు. నెగిటివ్ వస్తే, ఇంటికి పంపించేస్తారు. ఖతార్ వెలుపల వ్యాక్సినేషన్ పొంది, కరోనా సోకని వారు 10 రోజుల హోటల్ క్వారంటైన్ పాఠించాలి. ఖతార్ వెలుపల వ్యాక్సినేషన్ పొందిన విజిటర్స్10 రోజులు హోటల్ క్వారంటైన్ తప్పదు. వ్యాక్సినేషన్ పొందని విజిటర్స్కి ఖతార్లోకి ప్రవేశం లేదు.
తాజా వార్తలు
- నేటి నుంచి జగన్ ఎన్నికల ప్రచారం ప్రారంభం
- ఆధార్ ఫ్రీ అప్డేట్ గడువు పొడిగింపు..
- వేసవిలో చికెన్పాక్స్ ముప్పు.. నివాసితులను వైద్యులు హెచ్చరిక
- పారిపోతున్న పనిమనిషి కేసులు పెరుగుతున్నాయా?
- రియాద్లో అర్హత లేని ఆరోగ్య నిపుణులు అరెస్ట్
- సభన్లో కార్మికుల కోసం రెసిడెన్షియల్ సిటీ నిర్మాణం
- ఖైదీల విడుదలకు అహద్ ఫౌండేషన్ సాయం
- అరబ్ సమ్మిట్.. సిరియా, ఇరాక్లను ఆహ్వానించిన కింగ్ హమద్
- ఎయిర్ ఇండియా పై రూ.80 లక్షల ఫైన్
- రూ.56,999కే Apple iPhone 14