ఇండియా నుంచి ఖతార్ వచ్చే ప్రయాణీకులకు హోటల్ క్వారంటైన్
- July 30, 2021ఖతార్: ఆగస్టు 2 నుండి ఖతార్ కొత్త మార్గదర్శకాలను అమలులోకి తీసుకురానుంది. వీటి ప్రకారం భారతదేశం, మరికొన్ని దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు తప్పనిసరి హోటల్ క్వారంటైన్ తిరిగి ప్రవేశ పెట్టారు. రెసిడెంట్ పర్మిట్ కలిగి, ఖతార్లో పూర్తిగా వ్యాక్సినేషన్ పొందిన వారు లేదా, ఖతార్ ఆమోదించిన వ్యాక్సినేషన్ పొందిన వారు, కరోనా నుంచి కోలుకున్న వారు రెండు రోజుల హోటల్ క్వారంటైన్ తప్పక పాటించాలి. రెండో రోజున ఆర్టీపీసీఆర్ టెస్టు నిర్వహిస్తారు. నెగిటివ్ వస్తే, ఇంటికి పంపించేస్తారు. ఖతార్ వెలుపల వ్యాక్సినేషన్ పొంది, కరోనా సోకని వారు 10 రోజుల హోటల్ క్వారంటైన్ పాఠించాలి. ఖతార్ వెలుపల వ్యాక్సినేషన్ పొందిన విజిటర్స్10 రోజులు హోటల్ క్వారంటైన్ తప్పదు. వ్యాక్సినేషన్ పొందని విజిటర్స్కి ఖతార్లోకి ప్రవేశం లేదు.
తాజా వార్తలు
- జగన్ విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్దొద్దు: కోర్టును కోరిన సీబీఐ
- ఒమన్ రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్లకు మంచి రోజులు..!
- జహ్రా గవర్నర్ను కలిసిన భారత రాయబారి
- 66కు పెరిగిన సౌదీ ఇ-విజిట్ వీసా పూల్ దేశాలు
- దుబాయ్లో కొత్త ట్రాఫిక్ ప్లాన్ కు ఆమోదం
- క్యాబిన్ క్రూ సంక్షోభం.. తగ్గనున్న ఎయిర్ ఇండియా సర్వీసులు..!
- షేక్ హజ్జా బిన్ సుల్తాన్ బిన్ జాయెద్ మృతికి సంతాపం తెలిపిన యూఏఈ ప్రెసిడెంట్
- దుబాయ్ లో పెరిగిన టాక్సీ ఛార్జీలు..!
- 'డార్క్ స్కై పాలసీ' ప్రకటించిన అబుదాబి
- ఎజార్: రెంటర్స్ నుండి ప్రాపర్టీ హామీ తప్పనిసరి..!