ప్రవాసులకు ఇండియన్ అంబాసిడర్ సూచనలు
- August 02, 2021మనామా: కరోనా మహమ్మారి విజృంభణ నేపథ్యంలో బహ్రెయిన్లోని ఇండియన్ కమ్యూనిటీకి ఆ దేశంలోని ఇండియన్ అంబాసిడర్ పీయూష్ శ్రీవాస్తవ కీలక సూచనలు చేశారు.బహ్రెయిన్లో అమలవుతున్న కరోనా నిబంధనలను పాటిస్తూ, మహమ్మారికి వ్యతిరేకంగా బహ్రెయిన్ చేస్తున్న పోరాటానికి మద్దతు తెలపాలని సూచించారు.వర్చువల్ విధానంలో జరిగిన ఓపెన్ హౌస్ కార్యక్రమంలో మాట్లాడుతూ..ఇండియన్ కమ్యూనిటీ సభ్యులందరినీ కరోనా వ్యాక్సిన్ వేయించుకోవాల్సిందిగా కోరారు.వ్యాక్సినేషన్ రిజిస్ట్రేషన్లో ఇబ్బందులు ఎదురైతే.. ఎంబసీ వెబ్సైట్లో అందుబాటులో ఉంచిన లింక్ ద్వారా వ్యాక్సిన్ స్లాట్ను బుక్ చేసుకోవాలని తెలిపారు. అంతేకాకుండా సాధరణ, అత్యవసర కాన్సులర్ సేవలపై ఇండియన్ కమ్యూనిటీ సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన బదులిచ్చారు. లేబర్ సమస్యలను సైతం ప్రస్తావించారు.
తాజా వార్తలు
- 30 ఎయిర్బస్ విమానాలు ఆర్డర్ చేసిన ఇండిగో
- JEE మెయిన్ రిజల్ట్స్ విడుదల..
- రేపు హైదారాబాద్ లో ఉపరాష్ట్రపతి పర్యటన..
- ఐఫోన్ యూజర్ల కోసం వాట్సాప్ పాస్కీ సపోర్టు వచ్చేసింది..
- అమెరికా రిపోర్టును తిరస్కరించిన భారత్
- రిజర్వేషన్లు రద్దుకోసం మోదీ ప్రయత్నం చేస్తున్నారు: సీఎం రేవంత్
- నామినేషన్ దాఖలు చేసిన సీఎం జగన్
- మే 14 నుంచి సౌదీ-యూకే ఎక్స్పో
- ‘క్షమాపణ డిక్రీ’పై మానవ హక్కుల సంఘాల ప్రశంసలు
- కీలక దశలోకి యూఏఈ-ఒమన్ రైల్వేలైన్..!