గ్యాంబ్లింగ్: 14 మంది వలసదారుల అరెస్ట్
- August 02, 2021
మస్కట్: సౌత్ అల్ బతినాలో 14 మంది వలసదారుల్ని గ్యాంబ్లింగ్ ఆరోపణలతో అరెస్ట్ చేశారు. రాయల్ ఒమన్ పోలీస్ ఈ విషయాన్ని వెల్లడించింది.సౌత్ అల్ బతినా గవర్నరేట్ పోలీస్ కమాండ్, 14 మంది వలసదారుల్ని, నిబంధనలకు విరుద్ధంగా గుమికూడి వున్నందుకు, అలాగే గ్యాంబ్లింగ్ చేసినందుకు అరెస్ట్ చేసినట్లు ఆ ప్రకటనలో పేర్కొన్నారు.విలాయత్ ఆఫ్ బర్కాలో ఈ ఘటన జరిగింది.
తాజా వార్తలు
- 'స్కిల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా’గా తెలంగాణ
- బీహార్ సీఎంగా పదోసారి నితీష్ కుమార్ ప్రమాణస్వీకారం
- బహ్రెయిన్ లో రెండో క్లాస్ స్టూడెంట్ పై ప్రశంసలు..!!
- ఆన్ లైన్ లో తప్పుడు ప్రకటనల పై నిషేధం..!!
- యూఎస్-సౌదీ మధ్య స్ట్రాటజిక్ AI భాగస్వామ్యం..!!
- వతన్ 2025 ఎర్సర్ సైజ్.. ప్రజలకు MoI హెచ్చరిక..!!
- యూఏఈ జాతీయులకు ఇండియా గుడ్ న్యూస్..!!
- అల్ అమెరాత్లో ఒకే కుటుంబంలో ఆరుగురు మృతి..!!
- తెలంగాణలో చలి అలర్ట్
- పోలీస్ కస్టడీకి ఐ-బొమ్మ రవి







