గ్యాంబ్లింగ్: 14 మంది వలసదారుల అరెస్ట్
- August 02, 2021
మస్కట్: సౌత్ అల్ బతినాలో 14 మంది వలసదారుల్ని గ్యాంబ్లింగ్ ఆరోపణలతో అరెస్ట్ చేశారు. రాయల్ ఒమన్ పోలీస్ ఈ విషయాన్ని వెల్లడించింది.సౌత్ అల్ బతినా గవర్నరేట్ పోలీస్ కమాండ్, 14 మంది వలసదారుల్ని, నిబంధనలకు విరుద్ధంగా గుమికూడి వున్నందుకు, అలాగే గ్యాంబ్లింగ్ చేసినందుకు అరెస్ట్ చేసినట్లు ఆ ప్రకటనలో పేర్కొన్నారు.విలాయత్ ఆఫ్ బర్కాలో ఈ ఘటన జరిగింది.
తాజా వార్తలు
- ఫారెస్ట్ అధికారుల పై సీఎం చంద్రబాబు సీరియస్
- కోస్టల్ బీచ్లలో ఖనిజాల గురించి లోక్ సభలో ప్రశ్నించిన ఎంపి బాలశౌరి
- అటల్ జీ ఆశయాలను భవిష్యత్ తరాలకు అందజేయాలి: వెంకయ్యనాయుడు
- పిల్లలకు అందుబాటులో వాట్సప్ కొత్త మోడల్
- ఎల్పీజీ కొరత పై కేంద్రానికి రాహుల్ గాంధీ సూచన
- ఈద్ అల్ ఫితర్ సెలవులు ప్రకటించిన దుబాయ్..!!
- ఇరాన్ కోసం స్పై..నలుగురు బహ్రెయిన్ల అరెస్టు..!!
- లైసెన్స్ లేని ఆర్థిక కార్యకలాపాల పై ఫిర్యాదు చేయండి: CBK
- హరమైన్ హై-స్పీడ్ రైలును ఉపయోగించుకున్న 7లక్షల మంది ప్రయాణికులు..!!
- సలాలా పోర్టు పై ఇరాన్ దాడిని ఖండించిన ఖతార్..!!









