దోఫర్, మసీరా గవర్నరేట్లలో ఆంక్షల్లేవ్..ఒమన్ క్లారిటీ
- August 03, 2021
మస్కట్: దోఫర్, మసీర గవర్నరేట్లలో రాకపోకలను నిషేధిస్తూ ఆంక్షలను అమలు చేసినట్లు జరుగుతున్న ప్రచారాన్ని ఒమన్ కొట్టిపారేసింది. కోవిడ్ -19 ని నియంత్రణకు ఏర్పాటైన సుప్రీం కమిటీ ఆదేశాల మేరకు, ధోఫర్, మసీరా గవర్నరేట్లు మూసివేయబడ్డాయని ఓ ఇమేజ్ మెసేజ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. దోఫర్, మసీరా గవర్నరేట్లలో ఎలాంటి ఆంక్షలు విధించలేదని ట్వీట్ చేసింది. సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్న ఇమేజ్ మెసేజ్ 2020 నాటిదని స్పష్టత ఇచ్చింది.
తాజా వార్తలు
- కువైట్లో ఉరుములతో కూడిన వర్షాలు..!!
- చార్టర్డ్ విమానాలను నిర్వహిస్తున్న ఇండియన్ అసొసియేషన్స్..!!
- ఆహార వస్తువుల సరఫరా, ధరలపై ఆందోళన వద్దు..!!
- యాస్ ఐలాండ్ లో అటానమస్ టాక్సీల విస్తరణ..!!
- మక్కా, మదీనాలోని భవన యజమానులకు హెచ్చరిక జారీ..!!
- ప్రయాణీకులను హెచ్చరించిన HIA, ఖతార్ ఎయిర్వేస్..!!
- యాదాద్రిలో గవర్నర్ దంపతులు
- తమిళనాడులో వీకే శశికళ కొత్త పార్టీ ప్రారంభం
- తెలుగు రాష్ట్రాల్లో భానుడి ప్రతాపం..తీవ్ర వడగాలులు
- ఇక ఆన్లైన్లోనే వాహనాల రిజిస్ట్రేషన్









