దోఫర్, మసీరా గవర్నరేట్లలో ఆంక్షల్లేవ్..ఒమన్ క్లారిటీ
- August 03, 2021
మస్కట్: దోఫర్, మసీర గవర్నరేట్లలో రాకపోకలను నిషేధిస్తూ ఆంక్షలను అమలు చేసినట్లు జరుగుతున్న ప్రచారాన్ని ఒమన్ కొట్టిపారేసింది. కోవిడ్ -19 ని నియంత్రణకు ఏర్పాటైన సుప్రీం కమిటీ ఆదేశాల మేరకు, ధోఫర్, మసీరా గవర్నరేట్లు మూసివేయబడ్డాయని ఓ ఇమేజ్ మెసేజ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. దోఫర్, మసీరా గవర్నరేట్లలో ఎలాంటి ఆంక్షలు విధించలేదని ట్వీట్ చేసింది. సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్న ఇమేజ్ మెసేజ్ 2020 నాటిదని స్పష్టత ఇచ్చింది.
తాజా వార్తలు
- కువైట్లో భద్రతా తనిఖీలు.. 187 మంది అరెస్ట్..!!
- ఔక్ఫ్ అధికారి అవినీతి కేసులో 22 ఏళ్ల జైలు శిక్ష..!!
- ఒమన్లో ఘనంగా ఓనం వేడుకలకు సన్నాహాలు..!!
- 674 పాఠశాలల వద్ద ట్రాఫిక్ భద్రతా చర్యలు పూర్తి..!!
- ఉమ్ అల్ కువైన్ మినీబస్ ప్రమాదంలో భారతీయుడి మృతి.. కేరళకు మృతదేహం తరలింపు..!!
- సౌదీ అరేబియాలో 11.4% తగ్గిన నాన్-ఆయిల్ ఎగుమతులు..!!
- దుబాయ్లో కొత్తగా 26 ప్రైవేట్ విద్యా సంస్థలు.. 17 వేలకుపైగా సీట్లు..!!
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు







