కార్నిచ్ రోడ్డు మూసివేత..ప్రత్యామ్నాయంగా మెట్రో షురూ
- August 03, 2021
ఖతార్: అభివృద్ధి పనుల్లో భాగంగా కార్నిచ్ రోడ్డును మూసివేయనున్నారు.దీంతో ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా ప్రత్యామ్నాయంగా మెట్రో సర్వీసులను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు దోహా మెట్రో వెల్లడించింది.ఆగస్ట్ 6, 2021(శుక్రవారం) నుంచి ఆగస్ట్ 10 మంగళవారం ఉదయం గంటల వరకు కార్నిక్ రోడ్డును తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.అయితే..శుక్రవారం రోజున మాత్రం మధ్యాహ్నం 2 నుండి 23:59 వరకు ప్రయాణికుల కోసం దోహా మెట్రో సేవలు అందుబాటులోకి రానున్నాయి.ఆగస్ట్ 6న మొత్తం 37 మెట్రో స్టేషన్లు తెరిచి ఉంటాయని దోహా మెట్రో వివరించింది. అయితే..ఆగస్ట్ 13, 23 రోజుల్లో నెట్వర్క్ సామర్థ్యాన్ని,ఫ్రీక్వెన్సీని పెంచడానికి అవసరమైన మెట్రో సిస్టమ్ అప్గ్రేడ్ పనులు ఉంటాయని...అందువల్ల ఆ రెండు రోజులు మెట్రో సేవలు నిలిపివేయబడతాయని వివరించింది.
తాజా వార్తలు
- అటల్ స్మతిన్యాస్ సొసైటీ కార్యచరణ గురించి పలువురితో చర్చించిన వెంకయ్య నాయుడు
- భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
- విలువలతో కూడిన రాజకీయాల్లోకి యువత రావాలి: వెంకయ్య నాయుడు
- అమరావతిలో బిట్స్ పిలాని నిర్మాణ ప్లాన్ లను పరిశీలించిన మంత్రి లోకేష్
- అమెరికా విమానం కూలిన ఘటనలో నలుగురు మృతి
- కువైట్లో ఉరుములతో కూడిన వర్షాలు..!!
- చార్టర్డ్ విమానాలను నిర్వహిస్తున్న ఇండియన్ అసొసియేషన్స్..!!
- ఆహార వస్తువుల సరఫరా, ధరలపై ఆందోళన వద్దు..!!
- యాస్ ఐలాండ్ లో అటానమస్ టాక్సీల విస్తరణ..!!
- మక్కా, మదీనాలోని భవన యజమానులకు హెచ్చరిక జారీ..!!









