కార్నిచ్ రోడ్డు మూసివేత..ప్రత్యామ్నాయంగా మెట్రో షురూ
- August 03, 2021
ఖతార్: అభివృద్ధి పనుల్లో భాగంగా కార్నిచ్ రోడ్డును మూసివేయనున్నారు.దీంతో ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా ప్రత్యామ్నాయంగా మెట్రో సర్వీసులను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు దోహా మెట్రో వెల్లడించింది.ఆగస్ట్ 6, 2021(శుక్రవారం) నుంచి ఆగస్ట్ 10 మంగళవారం ఉదయం గంటల వరకు కార్నిక్ రోడ్డును తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.అయితే..శుక్రవారం రోజున మాత్రం మధ్యాహ్నం 2 నుండి 23:59 వరకు ప్రయాణికుల కోసం దోహా మెట్రో సేవలు అందుబాటులోకి రానున్నాయి.ఆగస్ట్ 6న మొత్తం 37 మెట్రో స్టేషన్లు తెరిచి ఉంటాయని దోహా మెట్రో వివరించింది. అయితే..ఆగస్ట్ 13, 23 రోజుల్లో నెట్వర్క్ సామర్థ్యాన్ని,ఫ్రీక్వెన్సీని పెంచడానికి అవసరమైన మెట్రో సిస్టమ్ అప్గ్రేడ్ పనులు ఉంటాయని...అందువల్ల ఆ రెండు రోజులు మెట్రో సేవలు నిలిపివేయబడతాయని వివరించింది.
తాజా వార్తలు
- ఇరాన్ చమురు వాణిజ్యంపై భారత్తో సంబంధం ఉన్నకంపెనీల పై ట్రంప్ ఆంక్షలు
- కువైట్లో భద్రతా తనిఖీలు.. 187 మంది అరెస్ట్..!!
- ఔక్ఫ్ అధికారి అవినీతి కేసులో 22 ఏళ్ల జైలు శిక్ష..!!
- ఒమన్లో ఘనంగా ఓనం వేడుకలకు సన్నాహాలు..!!
- 674 పాఠశాలల వద్ద ట్రాఫిక్ భద్రతా చర్యలు పూర్తి..!!
- ఉమ్ అల్ కువైన్ మినీబస్ ప్రమాదంలో భారతీయుడి మృతి.. కేరళకు మృతదేహం తరలింపు..!!
- సౌదీ అరేబియాలో 11.4% తగ్గిన నాన్-ఆయిల్ ఎగుమతులు..!!
- దుబాయ్లో కొత్తగా 26 ప్రైవేట్ విద్యా సంస్థలు.. 17 వేలకుపైగా సీట్లు..!!
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..







