ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టురట్టు చేసిన రాచకొండ పోలీస్
- August 05, 2021
హైదరాబాద్: ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టును ఎస్వోటీ పోలీసులు రట్టు చేశారు. బెట్టింగ్ ముఠా నుంచి రూ.15.70 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. 4 సెల్ఫోన్లు, 28 క్రెడిట్ కార్డులు స్వాధీనం చేసుకున్నారు. ఆర్గనైజర్ షేక్ సాదిక్ నుంచి రూ.95 లక్షల విలువైన ప్రాపర్టీని సీజ్ చేశారు. ఆర్గనైజర్ కుటుంబ సభ్యులకు చెందిన 9 బ్యాంక్ అకౌంట్లను గుర్తించారు. అకౌంట్లలో ఉన్న రూ.69.60 లక్షల నగదును సీజ్ చేశారు. యూబీయూఏఈ బెట్, 8 టీమ్, ఎంబీ మ్యాక్స్, ఇన్ప్లే బెట్ లాంటి యాప్ల ద్వారా బెట్టింగ్ నిర్వహిస్తున్నారు.ప్రజలను బెట్టింగ్లకు ఆకర్షితులు కావద్దని రాచకొండ కమీషనర్ మహేష్ భగవత్ విజ్ఞప్తి చేశారు.

తాజా వార్తలు
- తెలంగాణలో 4 రోజులు భారీ వర్షాల హెచ్చరిక
- ఫుజైరాలో విదేశీ మీడియా సంస్థ కోసం వీడియో షూట్..వ్యక్తి అరెస్టు..!!
- అక్రమ ఒబెసిటీ ఆపరేషన్స్..జెడ్డాలోని కేంద్రం సీజ్..!!
- Skytrax అవార్డులు, Expo నుండి వైదొలిగిన హమద్ ఎయిర్ పోర్ట్..!!
- ప్రాంతీయ పరిణామాలపై బహ్రెయిన్, జోర్డాన్ చర్చలు..!!
- ల్యాండ్ పోర్టుల ద్వారా నిరాటకంగా చేపల దిగుమతులు..!!
- వైమానిక దాడిలో ఇరాన్ భద్రతా చీఫ్ మృతి
- పర్యాటకులకు ఇష్టమైన ఈద్ విహార కేంద్రంగా ఒమన్..!!
- ప్రాంతీయ పరిణామాల పై యూఏఈ అధ్యక్షుడు, భారత ప్రధాని చర్చలు..!!
- ఐపీఎల్ లో అత్యధిక రన్స్ చేసిన ప్లేయర్లు వీరే!









