అధ్యయనం: వ్యాక్సిన్ రెండు డోసులు పొందినవారికి, మూడింతల రక్షణ
- August 06, 2021
వ్యాక్సిన్ పొందనివారితో పోల్చితే, రెండు వ్యాక్సిన్ డోసులు పొందినవారికి మూడింతల రక్షణ కరోనా వైరస్ నుంచి లభిస్తుందని యూకే స్టడీ వెల్లడించింది. రియల్ టైమ్ అస్సెస్మెంట్ ఆఫ్ కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ అధ్యయనం ఈ మేరకు వివరాలు పేర్కొంది. 98,000 మంది వాలంటీర్లపై పరీక్షలు నిర్వహించారు. రెండు డోసుల వ్యాక్సిన్ పొందినవారు, కరోనా సోకినా ఇతరులకు అంటించే అవకాశం చాలా తక్కువగా వున్నట్లు తేలింది.
తాజా వార్తలు
- ఖతార్ లో నిరాటంకంగా ఆసుపత్రులు, ఆరోగ్య సేవలు..!!
- భార్య మృతికి కారణమైన భర్తకు జైలుశిక్ష ఖరారు..!!
- గ్రాండ్ మసీదులో ఈద్ ప్రార్థనలు రద్దు..!!
- ప్రాంతీయ పరిణామాల పై చర్చించిన సుల్తాన్, భారత ప్రధాని మోదీ..!!
- ఇరాన్ దాడులకు వ్యతిరేకంగా ఏకమైన అరబ్, ఇస్లామిక్ దేశాలు..!!
- ఈద్ అల్ ఫితర్..ఉచిత, డిస్కౌంట్ ఆఫర్స్ కు ఫిదా..!!
- హైదరాబాద్ విమానాశ్రయానికి అవార్డు
- ఉగాది శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ
- చైనాలో భారత రాయబారిగా విక్రమ్ దొరైస్వామి
- ఏపీలో 10,060 ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్ విడుదల..









